
ముగిసిన ములాయం అంత్యక్రియలు.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన అఖిలేశ్
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. తన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ములాయం చితికి నిప్పంటించారు. ములాయంను

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. తన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ములాయం చితికి నిప్పంటించారు. ములాయంను

ఆర్మీ ఆపరేషన్లలో సైనికులు ఎంత కీలక పాత్ర పోషిస్తారో… వారు శిక్షణ ఇచ్చిన జాగిలాలు కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు ఉగ్రవాదులను గుర్తించడంలో జాగిలాలు చాలా

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు మహా కాళేశ్వరాలయ కారిడార్ ప్రారంభం కానుంది. మహాకాళ్ లోక్ పేరిట అభివ్రుద్ధి చేసిన పనులను మోదీ ఆవిష్కరించనున్నారు. కార్తిక్ మేళా గ్రౌండ్ లో

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం సుప్రీం కోర్టులో

సీఎం మమతా బెనర్జీకి మరో ఝలక్ తగిలింది. పాఠశాల ఉపాధ్యాయ నియామక అవకతవకల్లో టీఎంసీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఈడీ అరెస్ట్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఈడీ అరెస్ట్

కేరళలోని కాసర్గాడ్ జిల్లా అనంతపురలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కొలనులో ‘శాకాహార’ మొసలి మరణించింది. ఈ మొసలి పూర్తిగా శాకాహారి. ఓ మొసలి శాకాహారం తీసుకోవడం అనేది

అర్బన్ నక్సల్స్ వేరే వేరే రూపాలతో గుజరాత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కానీ… యువకుల భవిష్యత్తును నాశనం చేసే అర్బన్ నక్సల్స్ ను గుజరాత్

రాజకీయ దిగ్గజం, సమాజ్ వాదీ మార్గదర్శకుడు ములాయం యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస

మాజీ సీఎం, సమాజ్ వాదీ మార్గదర్శకుడు ములాయం యాదవ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ ట్వీట్

మండల్ రాజకీయ యోధుడు, మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ (82) నేడు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న

తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానికి ఏం చేస్తారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక పరిణామం జరిగింది. శివసేన పార్టీ గుర్తు విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాలకు ఎన్నికల సంఘం (ఈసీ)
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841