
అభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజుల పాటు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు సీబీఐ కస్టడీని మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో అభిషేక్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు సీబీఐ కస్టడీని మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో అభిషేక్ కస్టడీ

మునుగోడులో తాము గెలిస్తే… ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని

రాజధాని హైదరాబాద్ లో నిన్న రాత్రి మళ్లీ వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, మైత్రీవనం, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో

మునుగోడు బై పోల్ ను బీజేపీతో సహా అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. బీజేపీ ఇప్పటికే పలు సార్లు మునుగోడును పరిశీలించి, ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రధాన

వీఆర్ఏల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎస్ సోమేశ్ కుమార్, వీఆర్ఏ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల కోడ్ అమలులో వుందని, కోడ్

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని

కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే పోరాటం మునుగోడు బైపోల్స్ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు

కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్డు బ్రదర్స్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కమీషన్ల కుటుంబం అంటూ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ను కట్టెబట్టిన మాదిరిగానే.. మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్

సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని మండిపడింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ముందుకొచ్చింది. జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో వెటర్నరీ

సీఎం కేసీఆర్ నేడు యూపీకి వెళ్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అక్కడి నుంచి ములాయం సింగ్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841