ఈ-పేపర్‌

దత్తత పేరుతో మోసం చేయడానికి ప్రయత్నాలు : రేవంత్ రెడ్డి ఫైర్

దత్తత పేరుతో మంత్రి కేటీఆర్‌ మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ పేర్కొనడం విడ్డూరంగా

కేసీఆర్ కే నోబెల్ బహుమతి ఇవ్వాలి… మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రివర్స్ కౌంటర్

మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని మనం డిమాండ్ చేద్దాం అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ భారీ ఝలక్.. 80.66 కోట్లను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటన

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ భారీ ఝలక్ ఇచ్చింది. ఆయనకు చెందిన 80.66 కోట్లను జప్తు చేసినట్లు ఈడీ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని మధుకాన్ గ్రూప్

ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దాం.. కేటీఆర్ ఎద్దేవా

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మోదీ జీకి మెడిసిన్‌ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ లో గలాటా… పోలింగ్ సిబ్బందిపై పొన్నాల లక్ష్మయ్య ఫైర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు, రాహుల్ భారత్ జోడో యాత్ర… ఈ రెంటినీ కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది.

భారీ మెజార్టీతో కూసుకుంట్ల విజయం : మంత్రి తలసాని

భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం ఖాయమని రాష్ట్ర పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి

కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ.. అయినా బరిలో

మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్యక్తులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు  పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా

ఎవరికీ అంతుచిక్కని వ్యూహం లో… సీఎం కేసీఆర్

జాతీయస్థాయిలో పార్టీ విస్తరించేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎవరికీ అంతుచిక్కనిరీతిలో వ్యవహరిస్తున్నారు. తొలి రెండ్రోజులు

బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్!

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆయన, బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. బీజేపీ

సిటీలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ పై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ తో పాటు షాపింగ్ మాల్ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రత్యేక బస్సులు… ప్రకటించిన ఆర్టీసీ

హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్ దర్శిని గా నామకరణం చేశారు. ఈ బస్సు ప్రతి శని, ఆదివారాల్లో

Latest News Updates

Most Read News