
దత్తత పేరుతో మోసం చేయడానికి ప్రయత్నాలు : రేవంత్ రెడ్డి ఫైర్
దత్తత పేరుతో మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ పేర్కొనడం విడ్డూరంగా

























