ఈ-పేపర్‌

లీటర్ పెట్రోల్ 70, లీటర్ డీజిల్ 65 కే ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్

మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 2014 లో మోదీ ప్రధాని అయినప్పుడు క్రూడాయిల్ ధర 94 డాలర్లు, ఈ రోజు క్రూడాయిల్ ధర 98 డాలర్లుగా వుందని పెద్ద

ఉద్యోగులకు మూడు డీఏలు.. దసరా బోనస్.. ప్రకటించిన ఆర్టీసీ

టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు శుభ వార్త అందించింది. ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు దసరాకు ఇవ్వాల్సిన పండుగ బోనస్‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. దీనికి సంబంధించి

తిరిగి టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్.. కండువా కప్పిన కేటీఆర్

బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ అధికార టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే… మొదట

చిన్నారి లైంగిక దాడికి కారణమైన డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

చిన్నారి లైంగిక దాడికి కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే.. ప్రస్తుతం పాఠశాలలో

మూడు నెలల్లోనే బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్… కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్ లోకి

బీజేపీలో చేరి మూడు నెలలైనా గడిచిందో లేదో… అప్పుడే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసేశారు. నేటి సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ

తెలంగాణలో పోలీసుల పనితీరు అద్భుతంగా వుంది : హోంమంత్రి మహమూద్ అలీ

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పోలీసుల పనితీరు అద్భుతంగా వుందని హోంమంత్రి మహమూద్ అలీ కితాబునిచ్చారు. శాంతి భద్రతలు అదుపులో వుంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన

2016 లో ఇచ్చిన హామీ ఏమైంది? నడ్డాను ప్రశ్నించిన మంత్రి హరీశ్

తెలంగాణ మంత్రి హరీశ్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2016 లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్

మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ విషయంలో ఈసీ తీరు ఆక్షేపణీయం : మంత్రి కేటీఆర్

మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఎలా దుర్వినియోగం

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆ గుర్తును ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఈ

డీఏవీ స్కూల్ ఘటన : డ్రైవర్ రజనీ కుమార్, ప్రిన్సిపాల్ మాధవి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కారు డ్రైవర్ బీమన రజనీ కుమార్ (34), డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి (55) ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి కోర్టులో

బిజెపిలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్… బీజేపీ తెలంగాణ ఇంచార్జీ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు …కేసీఆర్ తర్వాత

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత .. మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ   కేసీఆర్

Latest News Updates

Most Read News