
లీటర్ పెట్రోల్ 70, లీటర్ డీజిల్ 65 కే ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్
మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 2014 లో మోదీ ప్రధాని అయినప్పుడు క్రూడాయిల్ ధర 94 డాలర్లు, ఈ రోజు క్రూడాయిల్ ధర 98 డాలర్లుగా వుందని పెద్ద

మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 2014 లో మోదీ ప్రధాని అయినప్పుడు క్రూడాయిల్ ధర 94 డాలర్లు, ఈ రోజు క్రూడాయిల్ ధర 98 డాలర్లుగా వుందని పెద్ద

టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు శుభ వార్త అందించింది. ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు దసరాకు ఇవ్వాల్సిన పండుగ బోనస్ను ఇస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. దీనికి సంబంధించి

బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ అధికార టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే… మొదట

చిన్నారి లైంగిక దాడికి కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే.. ప్రస్తుతం పాఠశాలలో

బీజేపీలో చేరి మూడు నెలలైనా గడిచిందో లేదో… అప్పుడే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసేశారు. నేటి సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పోలీసుల పనితీరు అద్భుతంగా వుందని హోంమంత్రి మహమూద్ అలీ కితాబునిచ్చారు. శాంతి భద్రతలు అదుపులో వుంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన

తెలంగాణ మంత్రి హరీశ్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2016 లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్

మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఎలా దుర్వినియోగం

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆ గుర్తును ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఈ

నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కారు డ్రైవర్ బీమన రజనీ కుమార్ (34), డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి (55) ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి కోర్టులో

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్… బీజేపీ తెలంగాణ ఇంచార్జీ

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత .. మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841