
తొందరపడి కోయిల ముందే కూసిందంటూ రేవంత్ రెడ్డి సెటైర్
ఫాం హౌజ్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లోనే వున్నారని బీజేపీ

ఫాం హౌజ్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లోనే వున్నారని బీజేపీ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలంగాణలో పెద్ద సంచలనం రేపుతోంది. తాము పార్టీ మారితే 100 కోట్లతో పాటు కాంట్రాక్టులు ఇస్తామంటూ కొందరు ప్రలోభాలు పెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సంచలన విషయాలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయన్న అంశం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్

హైదరాబాద్ చిక్కడపల్లిలోని అర్చనా అపార్ట్ మెంట్ లో హిందువులు దీపావళి పండగ జరుపుకునే సమయంలో పక్కనే వున్న క్రిస్టియన్ కుటుంబం గొడవకు దిగింది. దీపావళి సందర్భంగా ఖాళీ స్థలంలో హిందూ కుటుంబం

మునుగోడు బైపోల్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్రమాలకు పాల్పడుతూ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బుద్ధ భవన్ ముందుకు మౌన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు ధ్వంసమైతే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి కులవృత్తికి న్యాయంచేసే దిశగా సంక్షేమ

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ

మునుగోడులో అధికార టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మంత్రులు ఆయా మండలాల్లో స్పీడ్ గా పర్యటిస్తూ… తమకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇక… అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్

మునుగోడు బైపోల్ ను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా అధికార టీఆర్ఎస్ కి ఝలక్ ఇచ్చి… ఇక్కడ పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే ప్రచారాన్ని

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఓడిపోతోందంటూ ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు వైరల్ అయిన విషయం విదితమే. ఈ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. కర్నాటక రాయచూర్ నుంచి కృష్ణానది మీదుగా నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ అడుగుపెట్టారు. పలువురు

తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, అందులోకి తానెందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఇక.. తనపై తప్పుడు
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841