ఈ-పేపర్‌

ఢిల్లీ పీఠం కదిలే విషయం తన వద్ద వుందని బాంబు పేల్చిన సీఎం కేసీఆర్

ఢిల్లీ పీఠం కదిలే విషయం తమ దగ్గర వుందని సీఎం కె. చంద్రశేఖర రావు బాంబు పేల్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటి వరకూ చూసింది కొంతేనని, ప్రజలకు చూపించాల్సింది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా

సీబీఐ విషయంలో తెలంగాణ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. నిందితుల‌కు 14 రోజుల రిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో   టీఆర్ ఎస్ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన ముగ్గురు నిందితుల‌కు హైకోర్టు ఆదేశాల మేర‌కు  ఏసీబీ కోర్టు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. రామచంద్రభారతి (సతీశ్​శర్మ),

మంత్రి జగదీష్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ – రెండు రోజుల పాటు

తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఎమ్మెల్యేల‌ కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌

తమ తప్పు లేదంటూ యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్… కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్న

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు : రిమాండ్ కు తిరస్కరణ… నిందితులను వెంటనే విడిచి పెట్టాలని ఆదేశం

తెలంగాణలో సంచలన రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల రిమాండ్ కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి

ఎమ్మెల్యేల కొనుగోలుపై మాట్లాడొద్దు : కేటీఆర్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్‌ఎస్‌ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు.

సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? టీఆర్ఎస్ కి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మొయినాబాద్ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ

మునుగోడులో గెలిస్తే… 625 కోట్లతో అభివృద్ధి​ : మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 రోజుల్లో అభివృద్ధి​ చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రకటించారు. అందుకు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై మంత్రుల మెరుపు ధర్నా

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు రంగంలోకి దిగారన్న సమాచారంతో మొయినాబాద్ లోని ఓం ఫామ్

మక్తల్ నుంచి ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’

మూడు రోజుల విరామం తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైంది. నేటి ఉదయం 6 గంటలకు మక్తల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పెద్ద చెరువు,

Latest News Updates

Most Read News