ఈ-పేపర్‌

ఎన్నికలప్పుడే తిట్టుకుంటారు… బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ స్నేహితులేనని, ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులుగా అవతారం ఎత్తుతారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నో సందర్భాల్లో ఆ పార్టీలు కలిశాయని, కేసీఆర్ ఫోన్ చేసిన మరు

కోమటిరెడ్డికి బిగ్ రిలీఫ్… టీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారాల్లేవన్న కేంద్ర ఎన్నికల సంఘం

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో సరైన ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులు 5.24

మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు… టీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన తరుణ్ ఛుగ్

అధికార టీఆర్ఎస్ బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మునుగోడు పలివెలలో ఉద్రిక్తత… ఈటల కారుపై రాళ్ల దాడి

మునుగోడు బైపోల్ ప్రచారం సమయం ముగుస్తున్నా కొద్ది.. ఉత్కంఠత నెలకొంటుంది. మునుగోడు మండలం పలివెలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు

కన్న కూతురునే గెలిపించుకోలేని మీరు… అంటూ కేటీఆర్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చిన రేవంత్

ముందు అమేథీలో గెలవాలంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ కి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కన్న కూతురునే ఎంపీగా గెలుచుకోలేని మీరు.. మాట్లాడతారా?

ముందు అమేథీ నుంచి గెలవాలి : రాహుల్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలి : వీహెచ్ పీ డిమాండ్

యాదాద్రి లో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని వీహెచ్ పీ రాష్ట్ర సహ కార్యదర్శి రావినూతల శశిధర్

మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు… 49 లక్షలు స్వాధీనం?

మునుగోడు బై పోల్ వేళ మంత్రి జగదీశ్ రెడ్డికి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి సోదాలు

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు : వికాస్ రాజ్

మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల

వారిలాగ గల్లీ రాజకీయ నేతలు కూడా మాట్లాడరు : హరీశ్ రావు ఫైర్

మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరని చెప్పారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒంటరిగానే బరిలోకి… టీఆర్ఎస్ తో పొత్తు వుండదు : రాహుల్ సంచలన ప్రకటన

వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తో పొత్తుపై కాంగ్రెస్ నేత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే దీనిపై పీసీసీ నిర్ణయం తీసుకుందని,

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

మునుగోడు బైపోల్ లో బీజీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు ఇచ్చింది. కోమటిరెడ్డి తన కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల

Latest News Updates

Most Read News