ఈ-పేపర్‌

మా దగ్గరికే వచ్చి… మా వారినే కొంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? సీఎం కేసీఆర్ ఫైర్

దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి భారమైన మనసుతో, దు:ఖంతో చెబుతున్నానని, పదవులు

మునుగోడులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

మునుగోడులో పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా… ప్రశాంతంగా సాగిందనే చెప్పాలి. మొత్తం 119 కేంద్రాల్లోని 298 బూత్ లలో పోలింగ్ జరిగింది. అయితే… 6 గంటల వరకూ లైన్లో

మునుగోడు పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట వరకూ 41.3 శాతం పోలింగ్

మునుగోడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… మధ్యాహ్నం 12 గంటల వరకూ 30 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 41.3 శాతం ఓటింగ్

మునుగోడు పోలింగ్ : ఉదయం 9 గంటల వరకూ 11.20 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నాటికి 11.20 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటు

అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు మునుగోడు ప్రజలను భయపెడుతున్నారన్న సమాచారం అందుకున్న బండి సంజయ్… మునుగోడుకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.

మునుగోడులో ప్రారంభమైన పోలింగ్… బారులు తీరిన ఓటర్లు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి

కౌరవుల పక్షంలో వుండి ధర్మయుద్ధం గురించి మాట్లాడటమా? కౌంటర్ ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి

టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌరవుల పక్షాన వుండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ సీఎం అయ్యాకే… రాజకీయాలు ఘోరంగా దిగజారాయి : ఈటల ఫైర్

ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు దిగజారాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. పథకం ప్రకారం తన కాన్వాయ్ పైన దాడి చేశారని ఆరోపించారు.

కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్పొరేటర్ పై కేసు

సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్ రాజీనామా చేస్తున్నట్లు ఫోర్జరీ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్…

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వున్న ఓ లేఖ తెగ వైరల్

మునుగోడులో ఎలాంటి సర్వేలు చేయడం లేదు : క్లారిటీ ఇచ్చిన ఆరెస్సెస్

మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆరెస్సెస్ ఎలాంటి సర్వేలూ చేయడం లేదని తెలంగాణ ప్రాంత కార్యవాహ్ కాచం రమేశ్ స్పష్టం చేశారు. మంగళవారం రోజు ఆరెస్సెస్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం : కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతికి మునుగోడు ఓటర్లు

Latest News Updates

Most Read News