
నేటితో తెలంగాణలో పూర్తవుతున్న రాహుల్ పాదయాత్ర… కామారెడ్డిలో భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. అక్టోబర్ 23 న కర్నాటక నుంచి తెలంగాణలోని మక్తల్ లో భారత్ జోడో యాత్ర అడుగు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. అక్టోబర్ 23 న కర్నాటక నుంచి తెలంగాణలోని మక్తల్ లో భారత్ జోడో యాత్ర అడుగు

మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో శ్రేణులు ఢీలా పడిపోయాయి. పైగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్రదర్శించి, విజయాన్ని ముద్దాడింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 ఓట్ల

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమవడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చుతూ ఆనందోత్సహాల్లో మునిగి

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి

మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ కంటే నాలుగు ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఉపఎన్నికలో మొత్తం

కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్

ఈజిప్టులోని షరామ్ఎల్ షేక్లో ఆదివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు లో హైదరాబాద్ విద్యార్థి అంకిత్ సుహా్సరావు పాల్గొననున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎ్స)లో అంకిత్ చదువుతున్నాడు. పర్యావరణ సమస్యలు, పరిష్కారంపై

మేడ్చల్ జిల్లాలో విషాదం జరిగింది. జవహర్ నగర్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు కాగా, ఒకరు పెద్ద వయస్సు వున్న వారు. వీరంతా

కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే తాము ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన

తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వెనుక ఎవరున్నారో తేల్చాల్సి వుందని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ జరిపిన

సీనియర్ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి (92) (జీఎస్ వరదాచారి) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వరదాచారి మరణం పట్ల
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841