ఈ-పేపర్‌

మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ దాడులు…

తెలంగాణ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ నివాసంపై ఐటీ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. కరీంనగర్ లోని మంకమ్మ తోటలో వున్న మంత్రి కమలాకర్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన శ్వేత

తెలంగాణకు వందే భారత్ ఎక్స్ ప్రెస్.. రూట్ ఖరారు చేసే పనిలో రైల్వే

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణకు కూడా వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం… పోలీసులు దర్యాప్తు చేపట్టవచ్చని హైకోర్టు ఆదేశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టవచ్చని ఆదేశాలిచ్చింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు

విభజన సమస్యలపై ఈ నెల 23 న కేంద్ర హోంశాఖ సమావేశం… తెలుగు రాష్ట్రాలకు అందిన సమాచారం

విభజన సమస్యలపై చర్చించేందుకు మరోసారి ఈ నెల 23 న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణ అధికారులకు

నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కరించండి… మంత్రి సబితను కోరిన కేటీఆర్

తమకు కూడా హాస్టల్ సౌకర్యం కలిపించాలంటూ నిజాం కాలేజీకి చెందిన అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ ట్వీట్ చేశారు. నిజాం కాలేజీల విద్యార్థినుల

రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు

రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ చోటు కల్పించారు. మొత్తం 9 కమిటీల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు

కోమటిరెడ్డి బ్రదర్స్‌ కథ ముగిసినట్లేనా?

మునుగోడు ఉపఎన్నిక ఫలితం కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయరంగ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. వ్రతం చెడిరది.. ఫలితం కూడా దక్కలేదన్నట్లుగా అటు తమ్ముడు ఓడిపోయాడు. ఇటు అన్న ఉన్న పార్టీకి డిపాజిట్‌ దక్కలేదు

పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారు : కేటీఆర్ ఫైర్

నోట్ల రద్దు నిర్ణయం పెద్ద తప్పు అని ప్రధాని మోదీ ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా

బంగారు తెలంగాణ మాటగానే మిగిలిపోయింది : రాహుల్ గాంధీ

తెలంగాణలో తన భారత్ జోడో యాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, తెలంగాణను వదిలి వెళ్తున్నందుకు బాధగా వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి ధైర్యాన్ని, శక్తిని అందించే

హామీల అమలుకు కార్యాచరణ రూపొందించండి : నల్గొండ నేతలతో సీఎం కేసీఆర్

మునుగోడులో విజయం సాధించిన సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారితో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. కూసుకుంట్లతో పాటు మంత్రి జగదీశ్

డబ్బులు, మద్యం పంచి టీఆర్ఎస్ గెలిచింది : పాల్వాయి స్రవంతి ఫైర్

మునుగోడు బైపోల్ లో తాను ఓడిపోయినా.. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో వుంటానని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశాని,

పార్టీ మార్పుపై బహిరంగ ప్రకటన చేసిన టీఆర్ఎస్

పార్టీ పేరు మార్పుకు సంబంధించి టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన చేసింది. తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో వుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరుతో

Latest News Updates

Most Read News