ఈ-పేపర్‌

తెలంగాణ దాడుల్లో 1.08 కోట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ కీలక ప్రకటన

తెలంగాణలోని గ్రానైట్ వ్యాపారులపై చేసిన దాడులపై ఈడీ అధికారికంగా స్పందించింది. పలు గ్రానైట్ కంపెనీల కార్యాలయాలు, యజమానుల నివాసాలపై దాడులు చేశామని, ఈ సోదాల్లో 1.08 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని

హైద్రాబాద్ మెట్రో సేవలకు అంతరాయం… తిరిగి పునరుద్ధరణ

హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ ఎల్బీనగర్, ఎల్బీనగర్ మియాపూర్ మార్గాల్లో 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్లే రైళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సేవలకు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం : నిందితులను ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించిన పోలీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఈ నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే… ఈ నిందితులను పోలీసులు నేడు నాంపల్లిలోని ఫోరెన్సిక్

రిక్రూట్ మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరం: గవర్నర్ తమిళిసై

తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన సందేహాల్ని తీర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ వెళ్లి,

టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో ఉదయం నుంచి ఈడీ అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో రూ 20 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీలలో దక్షిణాదిన  కర్ణాటక, తమిళనాడులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో రూ.

త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్

త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశరు. ఈ నెల 11 నుంచి త్రిపుర

ఆహ్వానం అందింది… రామగుండానికి సీఎం కేసీఆర్ వెళ్తారా?

చలికాలంలోనూ రామగుండం ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12 న రామగుండం ప్రాంతానికి రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున: ప్రారంభించనున్నారు. అయితే… ఈ కార్యక్రమానికి

కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి సాహిత్యాన్ని యువత అధ్యయనం చేయాలి : అనిల్ కుమార్ రెడ్డి

దువ్వూరి రామిరెడ్డి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసి, చిరస్థాయిగా నిలిచిపోయారని పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో ఇద్దరు తెలుగువారి అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ మరో ఇద్దరు తెలుగు వారిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారిగా వున్న వినయ్ బాబును

రాజ్ భవన్ ప్రగతి భవన్ లా కాదు… తీవ్రంగా మండిపడ్డ గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ లా కాదని, రాజ్ భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే వుంటాయని అన్నారు. కొంత

రాజాసింగ్ కు షరతులతో కూడిన బెయిల్… పీడీయాక్ట్ ఎత్తివేత

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అంతేకాకుండా ఆయనపై వున్న పీడీ యాక్ట్ ను కూడా ఎత్తేసింది.

Latest News Updates

Most Read News