ఈ-పేపర్‌

సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర నేతల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగంలో ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయనే

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీపై జీఎస్టీ అధికారుల దాడులు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20 మంది అధికారులు మధ్యాహ్నం నుంచి తనిఖీలు

హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కోసం కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్

హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కావాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్ ప్రీత్ సింగ్ కు లేఖ రాశారు. రెండో దశ కింద

మళ్లీ మొరాయించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఇంటెలిజెన్స్ విభాగం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మళ్లీ మొరాయించింది. అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద ఆయన కారు మొరాయించింది. దీంతో రాజాసింగ్ కారు దిగి,

కాళేశ్వరం వర్సెస్ పోలవరం… హరీశ్ కి కౌంట్ ఇచ్చిన అంబటి రాంబాబు

మళ్లీ ఏపీ వర్సెస్ తెలంగాణగా రాజకీయాలు మారిపోతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి. పోలవరం విషయంలో

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్‌ … అందుబాటులోకి 5జీ సేవలు

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది జియో నెట్‌వర్క్‌. హైదరాబాద్‌ , బెంగళూరు సిటీలో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది. ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసిలతోపాటు రాజస్థాన్‌లోని

సింగరేణిని ప్రైవేట్ పరం చేయం… కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు : ప్రధాని మోదీ

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఈ అంశంపై కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బొగ్గు గనులను కేంద్రంగా చేసుకొని, కొన్ని

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ను మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,

తెలంగాణ ఉద్యమంలో పత్రికాధిపతుల కంటే జర్నలిస్టుల పాత్రే ఎక్కువ : కేటీఆర్

స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. షోయబ్‌ ఉల్లా ఖాన్‌ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర

తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది : ప్రధాని మోదీ

ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందని, తెలంగాణలో

మోదీ సభకు రామగుండం రెడీ… పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రామంగుండం రానున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్​, కెమికల్స్​ లిమిటెడ్​ (ఆర్​ఎఫ్​సీఎల్​) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా అంతా సర్వం సిద్ధమైంది. ఎన్టీపీసీ

తెలంగాణ హైకోర్టు సీజేతో భేటీ అయిన సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన సీఎం… ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర హైకోర్టు

Latest News Updates

Most Read News