ఈ-పేపర్‌

వచ్చే యేడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు… ప్రకటించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై

కొత్త బుల్లెట్ ప్రూఫ్ కేటాయించాలంటూ ఐజీకి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్మతులకు గురవుతోందని, వెంటనే మార్చాలంటూ లేఖలో డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు

నిమ్స్ ఆస్పత్రి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… 1,571 కోట్లతో ఆధునికీకరణ

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) దవాఖాన విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూ రు చేసింది. నిమ్స్‌ విస్తరణకు రూ.1,571 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ

డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ కి బెయిల్….

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు. గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న కేసులో కీలక నిందితుడిగా ఎడ్విన్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ మర్రి శశిధర్ రెడ్డి? ఊపందుకున్న ప్రచారం

తెలంగాణలో కాంగ్రెస్ కి ఝలక్ తగలనుందా? ఆ పార్టీకి సీనియర్ నేత కష్టకాలంలో గుడ్ బై చెబుతున్నారా? ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్

కేటీఆర్‌తో భేటీ అయిన జ‌ర్మ‌నీ కౌన్సుల్ జ‌న‌ర‌ల్‌

చెన్నైలో ఉన్న జ‌ర్మ‌నీ కాన్సులేట్‌లోని కౌన్సుల్ జ‌న‌ర‌ల్ మైఖేల్ కుచ్ల‌ర్ ఇవాళ హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై ఆ

తెలంగాణ రాష్ట్రంలో జాకీ కంపెనీ పెట్టుబడులు.. కేటీఆర్ తో సంస్థ ప్రతినిధుల భేటీ

జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ జాకీ కంపెనీ పక్షాన తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్

క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించిన ఈడీ

మంత్రి తలసాని సోదరులకు ఈడీ ఝలక్ ఇచ్చింది. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేశ్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. దాదాపు 4 నెలల తర్వాత ఈడీ

కేసినో వ్యవహారం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు ఈడీ నోటీసులు

చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా… టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ కు ఈడీ నోటీసులిచ్చింది. రేపు విచారణకు రావాలని

బీజేపీలో చేరాలంటూ కవితపై ఒత్తిడి తెచ్చారంటూ సంచలన ఆరోపణలు చేసిన కేసీఆర్

సీఎం కేసీఆర్ బీజేపీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ నేతలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని, ఇంతకంటే దారుణం ఏమైనా వుంటుందా? అని

ముందస్తు ఎన్నికలు లేవు… షెడ్యూల్ ప్రకారమే : క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? మునుగోడు ఫలితాల తర్వాత దీనిపై పెద్ద చర్చ జరిగింది. అంతేకాకుండా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం వుంటుందని కేసీఆర్ ప్రకటించగానే… మీడియా మొత్తం ముందస్తు

తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు.. వర్చువల్ గా ప్రారంభించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను వర్చువల్ గా ప్రారంభించారు.

Latest News Updates

Most Read News