ఈ-పేపర్‌

ఎంపీ అర్వింద్ ఓ అబద్ధాల పుట్ట… మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

బీజేపీ ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ప్రకటించారు. అర్వింద్ వ్యవహరించే తీరుకు ఎమ్మెల్సీ కవిత

ప్రధాని మోదీతో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు భేటీఅయ్యారు. తమ రెండో కుమారుడి వివాహానికి రావాలంటూ కొండా దంపతులు మోదీని ఆహ్వానించారు. అందుకే ఢిల్లీకి

కేసీఆర్ క్రోమో ఫోబియాతో ఇబ్బందిపడుతున్నారు : బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాడికి గురైన ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసాన్ని పరామర్శించారు. దాడి జరిగిన పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పై

అమిత్ షా తో భేటీ అయిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి… బీజేపీలో చేరిక?

తెలంగాణ కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్ అవుతోంది. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అతి త్వరలో బీజేపీలో చేరనున్నారు. మర్రి శశిధర్

తనపై పోటీకి సిద్ధమా? ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరిన ఎంపీ అర్వింద్

తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీరియస్ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని, కవిత పోటీ చేస్తారా? అని

ఈడీ విచారణకు హాజరైన ఎల్. రమణ.. విచారణ సమయంలో అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ ఎల్. రమణకు నోటీసులిచ్చింది. ఈ సందర్భంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ

చేతగానితనం అనుకోవద్దు… తమ కార్యకర్తలు ప్రారంభిస్తే తట్టుకోలేరు : బండి సంజయ్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని, తమ కార్యకర్తలు బరిలోకి దిగితే

సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే దాడులు : ఎంపీ అర్వింద్ ఫైర్

తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన నివాసంపై దాడి జరిగిందని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీ అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతల దాడి… ఊరుకోమంటూ ఎమ్మెల్సీ కవిత హెచ్చరికలు

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఇంట్లో నానా విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి అంటూ రెచ్చిపోయారు. ఎంపీ

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

నిర్మాణంలో వున్న కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సందర్శించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతులను అడిగి

ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం లూటీ చేస్తోంది : డి. రాజా

2024 లో తాము ప్రాంతీయ, డెమోక్రెటిక్ పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. ఆ ఎన్నికలు ఎంతో కీలకమైనవని అన్నారు. ప్రస్తుత పార్టీలు, రాజకీయ విధానాలపై

తెలంగాణలో కొత్తగా మరో 15 ఫైర్ స్టేషన్లు… ఉద్యోగాల మంజూరు…

తెలంగాణలో కొత్తగా మరో 15 ఫైర్ స్టేషన్లు రానున్నాయి. అయితే… ఇప్పటి వరకూ ఫైర్ స్టేషన్లు లేని నియోజకవర్గాల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు

Latest News Updates

Most Read News