ఈ-పేపర్‌

రాంగ్ రూట్ 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కి 1,200 ఫైన్… నగరంలో కొత్త రూల్స్

హైదరాబాద్ ట్రాఫిక్ ను ఓ క్రమపద్ధతిలో పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పైనే ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా

మంత్రి మల్లారెడ్డి, అల్లుళ్లు, కుమారుడు ఇళ్లపై ఐటీ దాడులు

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఐటీ అధికారులు ఝలక్ ఇచ్చారు. నేటి ఉదయం నుంచే ఆయన నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన అల్లుళ్లు, కుమారుడు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు

మంత్రి పీఎస్ కుమారుడి ఆత్మహత్య… పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలింపు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఎస్ దేవేందర్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లిదండ్రులతో వుంటున్న అక్షయ్ (23)… సోమవారం ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరేసుకున్నాడు.

చార్మినార్ దగ్గర బాంబు అంటూ ఫోన్ కాల్… పాత బస్తీలో కలకలం

నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం రేపింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన సుప్రీం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర

రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి : రేవంత్ రెడ్డి డిమాండ్

రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణ పీసీసీ నేతలు కలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ నేతలు సీఎస్ కు మోమోరండం సమర్పించారు.

ధరణి పోర్టల్ రద్దు చేయండి… సీఎస్ ను కలిసి డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం సీఎస్ సోమేశ్ కుమార్ తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలంటూ మెమోరాండం అందజేసింది. ధరణి పోర్టల్

ఎమ్మెల్యేల కొనుగోలు : సిట్ విచారణకు ఎవరెవరు హాజరవుతారు? కొనసాగుతున్న సస్పెన్స్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు నలుగురికి నోటీసులు పంపారు. నేడు విచారణకు హాజరవ్వాలంటూ బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన

ఒక్కసారి కాదు… సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా : డీహెచ్ శ్రీనివాస రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక్కసారి కాదు… 100 సార్లు మొక్కుతా అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలను

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ క్రమశిక్షణా సంఘం 6 సంవత్సరాల పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే…

హైదరాబాద్ లో ప్రారంభమైన ”ఇండియన్ రేసింగ్ లీగ్”

హైదరాబాద్ సాగర తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ రేసింగ్ లో

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే నోటీసులు ఇవ్వడానికి

Latest News Updates

Most Read News