
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర… గుత్తా
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ తప్పుడు

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ తప్పుడు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వారంరోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అభివృద్ది జరగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని, కేంద్రం విధిస్తున్న

తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాగిరెడ్డి పేట మండలంలో జరిగిన పార్టీ

మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుళ్లు, కుమారుల నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ దాడులను రాజకీయ కోణంలో కొందరు చూస్తున్నారని, అది ఏమాత్రం సరికాదని

అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ డేటా సెంటర్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఏటా 48 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 2030 వరకూ ఈ

గొత్తికోయల దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు హత్యకు గురికావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టమైన చర్యలన్నీ తీసుకోవాలని డీజీపీ మహేందర్

మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కుమారుడు, అల్లుళ్ల నివాసాలపై రెండో రోజు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే… ఐటీ రైడ్స్ కొనసాగుతుండగా… మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి హఠాత్తుగా ఛాతీ

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండో రోజూ కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షిఫ్గుల వారీగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో పోడు భూముల విషయంలో గుత్తికోయలకు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో అటవీ అధికారి శ్రీనివాస్ పై వేటకొడవళ్లతో గుత్తికోయలు దాడి

నేటి నుంచి ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డి నివాసాలు, తన బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తూనే వుంది. ఇందులో భాగంగా మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమారుడు

తెలంగాణ భవన్ లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగరానికి చెందిన మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన సోదరులు, అల్లుళ్ల ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ

తెలంగాణ కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది. మునుగోడు బైపోల్ లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్న బాధ నుంచి బయటికి రాక మునుపే… మరో షాక్ తగిలింది. ఆ పార్టీ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841