ఈ-పేపర్‌

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర… గుత్తా

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర  చేస్తుందని తెలంగాణ మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ తప్పుడు

డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వారంరోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అభివృద్ది జ‌ర‌గ‌కుండా కేంద్రం అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని, కేంద్రం విధిస్తున్న

ఐటీ, ఈడీ దాడులు చూసి ఆగం కావొద్దు.. పార్టీ నేతలకు కవిత సూచన

తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాగిరెడ్డి పేట మండలంలో జరిగిన పార్టీ

నోటీసులు ఇవ్వగానే గుండెనొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్తారు… ఎమ్మెల్యే రఘునందన్ చురకలు

మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుళ్లు, కుమారుల నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ దాడులను రాజకీయ కోణంలో కొందరు చూస్తున్నారని, అది ఏమాత్రం సరికాదని

హైదరాబాద్ లో అమెజాన్ డేటా సెంటర్.. 36,300 కోట్లతో పెట్టుబడులు

అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ డేటా సెంటర్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఏటా 48 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 2030 వరకూ ఈ

ఎఫ్ఆర్వో హత్యపై సీఎం కేసీఆర్ ఆందోళన… 50 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం

గొత్తికోయల దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు హత్యకు గురికావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టమైన చర్యలన్నీ తీసుకోవాలని డీజీపీ మహేందర్

ఐటీ రైడ్స్ నడుస్తుండగా మంత్రి మల్లారెడ్డి కుమారుడికి ఛాతీనొప్పి.. ఆస్పత్రిలో చేరిక

మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కుమారుడు, అల్లుళ్ల నివాసాలపై రెండో రోజు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే… ఐటీ రైడ్స్ కొనసాగుతుండగా… మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి హఠాత్తుగా ఛాతీ

కష్టపడి సంపాదించా… దొంగ సొమ్ము లేదు… కక్షతోనే రైడ్స్ : మంత్రి మల్లారెడ్డి ఫైర్

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండో రోజూ కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షిఫ్గుల వారీగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ

అటవీ అధికారులకు, గుత్తి కోయలకు మధ్య ఘర్షణ… ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో పోడు భూముల విషయంలో గుత్తికోయలకు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో అటవీ అధికారి శ్రీనివాస్ పై వేటకొడవళ్లతో గుత్తికోయలు దాడి

మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇంట్లో 2 కోట్ల నగదు సీజ్ చేసిన ఐటీ

నేటి నుంచి ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డి నివాసాలు, తన బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తూనే వుంది. ఇందులో భాగంగా మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమారుడు

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నగర ప్రజా ప్రతినిధుల భేటీ… టార్గెట్ గానే దాడులు అని మంత్రి తలసాని ఫైర్

తెలంగాణ భవన్ లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగరానికి చెందిన మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన సోదరులు, అల్లుళ్ల ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ

కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి… త్వరలో బీజేపీలోకి

తెలంగాణ కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది. మునుగోడు బైపోల్ లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్న బాధ నుంచి బయటికి రాక మునుపే… మరో షాక్ తగిలింది. ఆ పార్టీ

Latest News Updates

Most Read News