ఈ-పేపర్‌

ఐటీ విచారణకు వెళ్లను… నా ఆడిటర్ హాజరవుతారు : మంత్రి మల్లారెడ్డి ప్రకటన

ఐటీ విచారణకు హాజరవ్వడంపై మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను ఐటీ విచారణకు హాజరవ్వడం లేదని కీలక ప్రకటన చేశారు. తన తరపున తన ఆడిటర్ హాజరవుతారని పేర్కొన్నారు. అయితే…

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సీఎం కేసీఆర్… అధికారులతో సమీక్ష

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతున్న వీర్లపాలెం గ్రామానికి

మెట్రో రెండో దశకు వచ్చే నెల 9 న కేసీఆర్ శంకుస్థాపన…

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్‌ నుంచి శంషాబాద్‌

భైంసానే కాపాడలేని సీఎం కేసీఆర్… రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు? బండి సంజయ్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ జిల్లా భైంసాకు బయల్దేరిన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   సికింద్రాబాద్ పార్లమెంటులో నియోజకవర్గంలో పాదయాత్ర   చేపట్టారు. అడ్డగుట్ట, తుకరంగేట్, తర్నాక, లాలపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి బస్తీ వాసులు కేంద్రమంత్రి దృష్టికి

త్వరలో గాంధీ లో అవయవ మార్పిడి బ్లాక్ ఏర్పాటు : హరీశ్ రావు

శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్‌లు వస్తున్నాయని  మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌

శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌ నగరాన్ని దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్‌కు అన్ని అర్హతలు,

బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు.   శశిధర్ రెడ్డికి మంత్రులు పార్టీ సభ్యత్వ

బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయొద్దు.. హైకోర్టు

బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  ఎమ్మెల్యేలకు ఎర కేసులో 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌

నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది.  రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఖుషీ ఖబర్‌ అందించింది. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్‌ ఆమోదం తెలిపింది. 9168 పోస్టుల భర్తీకి

తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ పిటిషన్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్నారు. విచారణకు హాజరుకావాలని అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు

Latest News Updates

Most Read News