
మంత్రి గంగుల కమలాకర్ కు, ఎంపీ వద్దిరాజుకు సీబీఐ నోటీసులు
తెలంగాణ పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులిచ్చింది. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కూడా నోటీసులుఅందాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన కాపు సమ్మేళనంలో శ్రీనివాస్

తెలంగాణ పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులిచ్చింది. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కూడా నోటీసులుఅందాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన కాపు సమ్మేళనంలో శ్రీనివాస్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడింది. “తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ కవిత

ఢిల్లీ మద్యం అవినీతి వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు, ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ నేడు అరెస్ట్ చేసింది. ఆయన

తెలంగాణ నిరుద్యోగులకు సీఎస్ సోమేష్ కుమార్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు

తెలంగాణలో జరిగే ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారమే వస్తాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత

తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే భైంసాను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. భైంసాకు భరోసా కల్పించేందుకు ఈ యాత్ర అని ప్రకటించారు. బండి సంజయ్ తన

యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనుల

దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, గత 7సంవత్సరాలకుపైగా కాలంలో ఇక్కడి డిఫెన్స్ ఈకో సిస్టం భారీగా విస్తరించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీసీఐ,

పన్ను ఎగవేత కేసులో మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో సహా 12 మంది ఐటీ విచారణకు హాజరయ్యారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రకు బయల్దేరిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోరుట్ల శివారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సిరిసిల్లా జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ ప్రస్తావన తెచ్చారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. తన స్వహస్తాలతో నేసిన
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841