
ప్రగతి భవన్ కి ఎమ్మెల్సీ కవిత… సీఎం కేసీఆర్ తో భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు అందజేసింది. ఈ నెల 6 న హైదరాబాద్ లో గానీ, ఢిల్లీలో గానీ విచారణకు సహకరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు అందజేసింది. ఈ నెల 6 న హైదరాబాద్ లో గానీ, ఢిల్లీలో గానీ విచారణకు సహకరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని కోరింది. సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ కవితకు నోటీసులిచ్చారు. ఈ

నిర్మాణ నైపుణ్య శిక్షణ సంస్థ అవకాశాలు అందిపుచ్చుకోవాలని నిరుద్యోగ యువతకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కేసీఆర్ నగర్ లో ప్రభుత్వ సహకారంతో ఎల్అండ్ టీ

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమి జీ – 20 కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘన వారసత్వం కలిగిన 100 స్మారక చిహ్నాలపై జీ – 20 లోగో

ప్రముఖ బ్యాటరీ సంస్థ అమర్ రాజా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 9,500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అమర్ రాజా హైదరాబాద్ వేదికగా ఒప్పందం చేసుకుది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు 12 చోట్ల గెలిపించిన నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టుకొంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఎన్నిక

గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు. గ్రూప్-4 నోటిఫికేషన్

తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులను ఈ మేరకు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకూ దరఖాస్తులు చేసుకునే అవకాశం

హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి, ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న

ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. అయ్యయ్యో.. ఇప్పుడు ఎలక్షన్ లో నా మీద ఎవరు

ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో సహా మరికొందరు పేర్లను ఈడీ పేర్కొంది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రి హరీశ్ కి సవాల్ విసిరారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్ తో చర్చించేందుకు సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఈటల సవాల్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841