
గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ సీపీఐ ఛలో రాజ్ భవన్.. నేతల అరెస్ట్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఐ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ రాజ్ భవన్ ముట్టడిలో సీపీఐ నేతలు భారీగా పాల్గొన్నారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఐ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ రాజ్ భవన్ ముట్టడిలో సీపీఐ నేతలు భారీగా పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మెయిల్కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈనెల 11న ఉదయం 11గంటలకు వాంగ్మూలం

ప్రధాని నరేంద్ర మోదీ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఫోన్ చేసి, పరామర్శించారు. ఇటీవల ఆమె విషయంలో తెలంగాణలో జరిగిన ఘటనలపై ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు.దాదాపు 10 నిమిషాల పాటు

పెద్ద అంబర్ పేటలో రేవ్ పార్టీ చేసుకుంటున్న 37 మంది ఇంజినీరింగ్ విద్యార్థులపై హయత్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ 37 మందిలో నలుగురు యువతులు కూడా వున్నారు.

ఏటీఎంలో నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటున్నట్లే… ఇకపై బంగారాన్ని కూడా ఏటీఎమ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. వినియోగదారులు తమ డెబిట్,

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రజా

ఢిల్లీ లిక్కర్ స్కాం అవకతవకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. డిసెంబర్ 6 న తాను విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందస్తు షెడ్యూల్

మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నూతన పార్టీ కార్యాలయంతో కెసిఆర్ టిఆర్ఎస్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవ్వాల రెస్పాండ్ అయ్యారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు

తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ వర్గాలకు శుభవార్త ప్రకటించింది. క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) లో దారుణం జరిగింది. థాయిలాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవి రంజన్ అత్యాచారయత్నం కలకలం రేపింది. ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఈ

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1917లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగువారికి శుభవార్తను అందించింది. యోగానంద ఆత్మసాక్షాత్కార
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841