
బీఆర్ఎస్ ఆవిర్భావం… టీఆర్ఎస్ సంతాప సభలా వుంది : బండి సంజయ్
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 13 వ రోజు కొనసాగుతోంది. కోరుట్ల జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 13 వ రోజు కొనసాగుతోంది. కోరుట్ల జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో

బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆర్జీయూకేటీలో టీ-హబ్ ఏర్పాటుకు టీ-హబ్ ప్రతినిధులు, ఆర్జీయూకేటీ అధికారుల

తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నారని, టీఆర్ఎస్ అక్రమాలను, అవినీతిని ప్రశ్నించినందుకే

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయంలో ఎగరేశారు. తర్వాత కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ సమావేశం

టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా మారిపోయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నామని, దీనికి అనుమతులు కావాలంటూ దసర రోజున సీఎం కేసీఆర్ ఈసీకి లేఖ పంపారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్

హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3 కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మించే ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రోకు

మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో శంకు స్థాపన చేయనున్నారు. నాగోల్- రాయదుర్గం కారిడార్ 3 కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మించే ఎక్స్

టీఆర్ఎస్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారింది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు

తానా చైతన్య స్రవంతి సందర్భంగా ఖమ్మం జిల్లా మాటూరు పేట గ్రామంలో తానా టీమ్ పర్యటించింది. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పూర్వ అధ్యక్షులు

జగిత్యాల వేదికగా సీఎం కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. కొండగట్టులో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. యాదాద్రిలాగే కొండగట్టును కూడా అభివృద్ధి

జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841