ఈ-పేపర్‌

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. రెండు రోజుల పాటు ఢిల్లీలో రాజశ్యామల యాగం

సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా వుండాలని ఢిల్లీలో

ముందుకే వెళ్తాం…. భయపడం : ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొదటి సారిగా స్పందించారు. సీబీఐ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు చేసినా… ముందుకే వెళ్తామని,

రైట్.. రైట్.. పవన్ వారాహికి లైన్ క్లియర్.. అన్నీ అనుమతులు వున్నాయన్న రిజిస్ట్రేషన్ శాఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి రిజిస్ట్రేషన్ విషయంలో లైన్ క్లియర్ అయ్యింది. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులుస్పష్టం చేశారు.

ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్… ఈ నెల 14 న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ బ‌య‌ల్దేరి వెళ్లారు.  ఈ నెల 14 న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి

తెలుగువారి కోసం ”పరమహంస యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు” విడుదల

తెలుగువారికి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 105 సంవత్సరాల క్రితం స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్) శుభవార్తను అందించింది. యోగానంద

33 జిల్లాల్లో 33 మంది మెడికల్ కాలేజీలు : మంత్రి హరీశ్ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైద్య‌విద్య‌పై ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్ కి షాక్… సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్ కు గట్టి షాక్ తగిలింది. మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తోంది. సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్ కు సంబంధించిన సంస్థ సరిగ్గా లెక్కలు చూపించలేదని

ఏడు గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ… విచారణ తర్వాత కేసీఆర్ తో భేటీ అయిన కవిత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం దాదాపు 7 గంటల పాటు ఢిల్లీ లిక్రర్ స్కాం విషయంలో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. ఆదివారం ఉదయం

టిపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ  ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

తెలంగాణ గవర్నర్‌కు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జనవరి 27 నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలోనే పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర తెలంగాణ గవర్నర్ తమిళసైకి వార్షికోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను

ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి షాక్

తెలంగాణ కాంగ్రెస్ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల కమిటీల వరకు సుమారు 80 మంది నేతలకు పార్టీ పదవుల ఇశ్తూ అధిష్టానం

సింగరేణిని కల్వకుంట్ల కంపెనీగా మార్చేందుకు చూస్తున్నారు : కిషన్ రెడ్డి

సింగరేణి విషయంలో టీఆర్ఎస్ అసత్యపు ప్రచారాలను చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని కల్వకుంట్ల కంపెనీగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Latest News Updates

Most Read News