ఈ-పేపర్‌

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఓకే.. 1000 కోట్ల కేటాయింపు

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేసుందుకే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభలో ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు

ప్రధాని మోదీతో భేటీ అయిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేీ అయ్యారు. తన పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి గురించే తాను మోదీని కలిశానని వివరించారు. అపాయింట్ మెంట్ అడగ్గానే

హిందూ ధర్మం కోసమే పనిచేస్తా… కరీంనగర్ సభలో కన్నీటి పర్యంతమైన బండి సంజయ్

తనకు ఎన్నికల్లో గెలుపులు ముఖ్యం కాదని… తనకు ప్రజలే ముఖ్యమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పదవులు కూడా ముఖ్యం కాదన్నారు. తనకు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదని హేళన

లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డులో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో వున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కాగితాలు ఏరుకొనే ఓ వ్యక్తికి, అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను

కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పేసే రోజు వచ్చింది… బీజేపీ రావడం ఖాయం : జేపీ నడ్డా

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకమే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో ఆయన పాలనకు గుడ్ బై చెప్పే రోజు వచ్చేసిందని, అదే

నేటితో పూర్తి కానున్న బండి సంజయ్ పాదయాత్ర… ముఖ్య అతిథిగా జేపీ నడ్డా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత నేటితో కరీంనగర్ లో ముగియనుంది. ఐదో విడత పాదయాత్రను భైంసా పరిసర ప్రాంతాల నుంచి ప్రారంభించారు.

గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతల నిరసన… భారీగా మోహరించిన పోలీసులు

కాంగ్రెస్ వార్ రూమ్ లో సైబర్ పోలీసులు సోదాలు జరపడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిని నిరసిస్తూ గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. అంతేకాకుండా ప్రగతి భవన్

కాంగ్రెస్ వార్ రూమ్ లో సైబర్ పోలీసుల సోదాలు… తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబర్ పోలీసులు దాడులు చేశారు. ఆఫీసులోని పత్రాలను పరిశీలించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం వందలాది మంది పోలీసులతో తమ వార్

బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌…

ఢిల్లీ వేదికగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను ఎగరేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 699 కోట్ల విడుదల.. 2025 కి పూర్తి చేయాలని టార్గెట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం 699 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆధునికీకరణ 2025

450 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న జపాన్ సంస్థ DAIFUKU

తెలంగాణ‌లో జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ DAIFUKU భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో డైఫుకు ఇండియా మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. రూ. 450 కోట్ల‌తో యూనిట్‌ను ఏర్పాటు

బీఆర్ఎస్ వ‌ల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది : ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా

బీఆర్ఎస్ వ‌ల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాగాలు చేయ‌డం కేసీఆర్‌కు కొత్త కాదని, భార‌త రాష్ట్ర స‌మితికి దైవ‌శ‌క్తి అవ‌స‌రమని వివరించారు. కాబ‌ట్టే యాగాలు చేస్తున్నామని

Latest News Updates

Most Read News