ఈ-పేపర్‌

అయ్యప్ప మాల వేసుకొని అబద్ధాలు ఆడుతున్నారు : ఎమ్మెల్యే రోహిత్ పై రఘునందన్ ఫైర్

తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ

తెలంగాణ, ఏపీని అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి…

ఏపీ- తెలంగాణను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనికి కేంద్రం ఓకే కూడా చెప్పేసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకూ

అయ్యప్ప మాలలో వున్నా… విచారణకు రాలేను.. ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చివరన ట్విస్ట్ ఇచ్చారు. అయ్యప్ప మాలలో వున్నందున తాను విచారణకు రాలేనని, సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని ఈడీకి

ఈ నెల 28 నుంచే రైతు బంధు పంపిణీ… అధికారులను ఆదేశించిన కేసీఆర్

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందజేశారు. యాసంగి సీజన్ కి సంబంధించి, రైతుబంధును ఈ నెల 28 నుంచి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ..

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ సమావేశాలను జనవరి 1న కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రారంభిస్తారు.   ఆహ్వానం మేరకు

రాచకొండ కమిషనరేట్ కు కొత్త పోలీసు కమిషనర్

రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా స్థానచలనం కల్పించినట్లు

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. మనీలాండరింగ్ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పైలట్

విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులు ఆపేందుకు ప్రత్యేక చట్టం తేనున్న తెలంగాణ సర్కార్

విద్యా సంస్థల్లోనూ చిన్నారులు, యువతులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చిన్నారులు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ చట్టం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం

కాంగ్రెస్ లో దుమ్ము దుమారం… మేమే ఒరిజినల్… అంటూ సీనియర్ల ప్రకటన

కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మళ్లీ టార్గెట్ అయ్యారు. అయితే.. ఈ సారి మూకుమ్మడిగా సీనియర్లందరూ కూడబలుక్కొని టార్గెట్ చేశారు. కొత్తగా వేసిన పీసీసీ కమిటీలు పార్టీలో తీవ్ర

2047 నాటికి భారత్ దే అగ్రస్థానం… ఐఎస్ బీ వార్షికోత్సవ వేడుకల్లో చంద్రబాబు

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో భారత్ కు తిరుగులేదని, వచ్చే 25 సంవత్సరాల కోసం ఇప్పటి నుంచే ఓ ప్రత్యేక విజన్ తో పనిచేయాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

బండి సంజయ్ చెప్పారు… ఈడీ వచ్చింది.. మంత్రి హరీశ్ విమర్శలు

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ తీవ్రంగా మండిపడ్డారు. సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబొర్లా పడిన నడ్డా.. తెలంగాణకు వచ్చి

మంచిర్యాలలో ఇళ్లు దగ్ధం… ఆరుగురి సజీవ దహనం…

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఘోరం జరిగిపోయింది. వుడిపెల్లిలోని ఓఇళ్లు దగ్ధం కావడంతో మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య రాజ్యలక్ష్మి, శివయ్య

Latest News Updates

Most Read News