ఈ-పేపర్‌

తెలంగాణ పురోగతి దేశవ్యాప్తం కావాలి : సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 12 వేలకు పైగా క్రైస్తవులు

హైదరాబాద్ కి డిగ్గీరాజా…. అసంతృప్తులతో భేటీ కానున్న అధిష్ఠాన దూత

తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేగడంతో అధిష్ఠానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ లో

వరంగల్ లో నవ సాహితీ కార్యాలయం ప్రారంభం…

నవసాహితీ ఇంటర్నేషనల్ చరిత్రలో మరొక మైలు రాయి సాహితీ.  రాజధాని వరంగల్ లో కాకతీయ విశ్వావిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ రమేష్ తాటికొండ చేతులమీదుగా నవసాహితీ కార్యాలయం ప్రారంభమైంది. మొదటి కార్యక్రమంలో

ఢిల్లీ లిక్కర్ స్కాం : బీజేపీ నేత కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య “”ట్వీట్”” వార్…

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వుండటంతో రాజకీయంగా దుమ్ము దుమారం రేగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్

సవాల్ ఎప్పుడో చేస్తే.. ఇప్పుడు స్పందించడమా? కేటీఆర్ కి బండి సంజయ్ రివర్స్ కౌంటర్

డ్రగ్స్ టెస్టుల విషయం ఇప్పుడు మంత్రి కేటీఆర్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు, సవాళ్లకు వేదికైంది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ అధ్యక్షుడు

ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి పేర్లు

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనిపించింది. దీంతో ఒక్కసారిగా సంచలన రేగుతోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు

చెప్పు దెబ్బలకు సిద్ధమా? అంటూ బీజేపీకి ఘాటు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్

తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని వేములవాడ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. డ్రగ్స్

బీఆర్ఎస్ విస్తరణకు పనికొచ్చే ప్రతి సందర్భాన్ని వాడుకుంటున్న కేసీఆర్

భారత రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా చాలా వేగంగా విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీయేతర పక్షాలను సాధ్యమైనంత మేర కలుపుకు పోయేందుకే

బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన తానా

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోటి రూపాయల విరాఠం ప్రకటించింది. తానా మహాసభల్లో భాగంగా సేకరించే కోటి రూపాయలను బసవతారకం ఆస్పత్రికి విరాళంగా

మళ్లీ వివాదంలో ఇరుక్కున్న మంత్రి మల్లారెడ్డి… ఐదుగురు ఎమ్మెల్యేల అసమ్మతి గళం

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా ఐదుమంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించారు. ఆయన ఒంటెద్దు పోకడని తాము ఏమాత్రం భరించలేకపోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ అడ్వైజర్ గా దిగ్విజయ్… సంక్షోభాన్ని పరిష్కరించాలని హైకమాండ్ ఆదేశం

తెలంగాణ కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి హైకమాండ్ అడుగులు వేసింది. ఉమ్మడి ఏపీ సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీగా వున్న సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్

ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. నేడు కూడా హాజరు కానున్న ఎమ్మెల్యే

ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు ఈడీ ఆయన్ను ప్రశ్నిచింది. అయితే… తనని ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తనకు

Latest News Updates

Most Read News