ఈ-పేపర్‌

ఒకే ఫ్రేమ్ లో గవర్నర్, సీఎం కేసీఆర్, బండి సంజయ్… ఫొటోలు వైరల్

కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వున్న వేడి రాష్ట్రపతి ముర్ము రాకతో కాస్త చల్లబడ్డాయి. ఎప్పుడూ విమర్శలు చేసుకుంటున్న అందరూ కలిసిపోయారు. ఒకరినొకరు హాయిగా పలకరించుకున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్

హైదరాబాద్ కి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి చేరుకున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్, స్పీకర్ తదితరులు హకీంపేట్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు

నేడు హైదరాబాద్ కి రాష్ట్రపతి ముర్ము… అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్ కి రానున్నారు. ఈ నెల 30 వరకూ సికింద్రాబాద్ లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోనే బస చేస్తారు. ఈ సందర్భంగా

ఆర్టీసీకి కొత్త శోభ… ఆధునిక హంగులతో వున్న బస్సులను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులొచ్చేశాయి. రవాణా మంత్రి అజయ్ కుమార్ శనివారం వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 50 సూపర్ లగ్జరీ బస్సులు వున్నాయి. 392 కోట్లతో అధునాతన 1,016

క్రమశిక్షణ పాటించండి.. లేదంటే కఠిన చర్యలే.. డిగ్గీరాజా సీరియస్ వార్నింగ్

తెలంగాణ పీసీసీ నేతలకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. పూర్తి సమన్వయం పాటించాలని, పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలని సూచించారు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు

టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చండి… స్పీకర్లను కోరిన ఎంపీలు..

టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. బీఆర్ఎస్ అనే పేరును ఆమోదిస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం ఓ లెటర్ ను కూడా పంపింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఉభయ సభల్లోనూ జరిగింది.

నటుడు కైకాల మృతిపై ప్రముఖుల సంతాపం

వైవిధ్య నటుడు కైకాల సత్యనారాయణ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ లో ప్రారంభమైన పుస్తక ప్రదర్శన… 300 స్టాల్స్ ఏర్పాటు

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 35 వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ పుస్తక ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజ మార్పునకు

అక్కడే ఏమీ చేయలేదు.. తెలంగాణను ఉద్ధరిస్తారా? చంద్రబాబుపై హరీశ్ ఫైర్

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మం సభ తెలంగాణ రాజకీయాల్లో విమర్శలకు వేదికైంది. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తీవ్రంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో చెల్లని రూపాయి… తెలంగాణలో చెల్లుతుందా?

చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవ్ : ఎమ్మెల్సీ కవిత

ఖమ్మం వేదికగా టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. అయితే.. చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే భూ

కేంద్ర విధానాన్ని నిరిసిస్తూ జిల్లాల కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు అనేక విధాలుగా

తెలంగాణకు 900 కోట్ల జరిమానా విధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్

జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమాన విధించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసులో 900 కోట్ల రూపాయల జరిమాను ఎన్జీటీ విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు నిర్మాణం

Latest News Updates

Most Read News