
పబ్బులకు హైకోర్టు షాక్… డిసెంబర్ 31 న రాత్రి 10 వరకే మ్యూజిక్
న్యూ ఇయర్ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్

న్యూ ఇయర్ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతి ముర్ముకు

తెలంగాణ ఇన్ ఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా వున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్

పంట పెట్టుబడి సాయం కింద పదో విడత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు జమచేశామని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

డాక్టర్ అంబల్ల జనార్దన్ రాసిన తెలుగు కథలు గుజరాతీలోకి అనువాదమైన పుస్తకావిష్కరణ త్యాగరాజ గానసభలో జరిగింది. శ్రీమానస సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుజరాత్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ అధ్యక్షుడు

ఖమ్మంలో TANA తరపున మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది. సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి 33 కుట్టు మిషన్లను సమకూర్చగా… మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా మిషన్ల

గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్

భారత దేశం గర్వించదగ్గ సంస్కృత మహా కవి ”శ్రీ శ్రీభాష్యం విజయ సారథి” గారు కన్నుమూశారు. సంస్కృతానికి వారు చేసిన సేవలు, సమాజానికి, హిందూ సంప్రదాయానికి వారు చేసిన సేవలను గుర్తించి,

శీతాకాల విడిదిలో భాగంగా రెండు రోజుల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో వుంటున్నారు. ఈ సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనాటి విచారణకు తాను హాజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. తాను హైకోర్టులో పిటిషన్ వేశానని, ఆ పిటిషన్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841