ఈ-పేపర్‌

సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన.. రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ లో నిరసన నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని

కొత్త ఏడాది.. యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

కొత్త ఏడాది పురస్కరించుకుని  యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని తేడాలేకుండా ప్రజలంతా సంబురాల్లో

నేటినుంచి నుమాయిష్ ప్రారంభం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నేడు నుమాయిష్‌ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభం కానుంది.8దశాబ్దాలుగా ఈ ప్రదర్శ నకు ఆతిథ్యం ఇస్తున్న నాంపల్లి ఎగ్జి బిషన్‌ గ్రౌండ్‌ 81వ నుమాయిష్‌కు ముసతబైంది. జనవరి

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన నూతన డీజీపీ అంజనీ కుమార్

తెలంగాణ డీజీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త‌న‌కు డీజీపీగా అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ

అందరి ఆకాంక్షలను నెరవేర్చే శుభ సంవత్సరంగా నిలవాలి… గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు

చేతులెత్తి దండం పెడుతున్నా.. బదిలీల కోసం రావొద్దు : మంత్రి హరీశ్

రాష్ట్ర వ్యాప్తంగా నూత‌నంగా నియామ‌క‌మైన డాక్ట‌ర్ల‌కు నియామ‌క ప‌త్రాల‌ను మంత్రి హ‌రీశ్‌రావు అంద‌జేశారు. హైటెక్ సిటీ శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్

తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ

‘నాపై చూపిన ఆదరణకు అందరికీ ధన్యవాదాలు’… పదవీ విరమణ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా

అయ్యప్ప స్వామిపై పిచ్చి కూతలు కూసిన బైరి నరేశ్ అరెస్ట్

అయ్యప్ప స్వామిపై పిచ్చి కూతలు కూసిన హేతువాది బైరి నరేశ్ అరెస్టయ్యాడు. వరంగల్ లో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నరేశ్ ఎక్కడున్నాడనే వివరాలు పోలీసులు

తెలంగాణలో 1,365 పోస్టుల‌తో గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

టీఎస్‭పీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా గ్రూప్ 3 నోటిఫికేషన్ ను కూడా శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి

జనవరి 1 న తానా ఆధ్వర్యంలో బహుజన కళా మహోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ప్రపంచ సాహిత్య వేదిక, తానా చైతన్య స్రవంతి, తారా అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 1 న రవీంద్ర భారతిలో బహుజన కళా మహోత్సవం జరగనుంది.

Latest News Updates

Most Read News