ఈ-పేపర్‌

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు… సీవీ ఆనంద్ కి కీలక పోస్ట్

తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ఒకే సారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ పోస్టుల్లోకి బదిలీలు చేశారు. కీలక ఆఫీసర్లకు అదనపు బాధ్యతలను కూడా కట్టబెట్టారు. హైదరాబాద్ సీపీగా

టోల్ ప్లాజా సిబ్బందిని బూతులు తిడుతూ.. దాడికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్య

బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై వీరంగం సృష్టించారు. తన వాహనాలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తన కారుకు రూట్ క్లియర్

బయటి ఆహార పదార్థాలు, పానీయాలను నిషేధించే హక్కు థియేటర్లకు వుంది : సుప్రీం

సినిమా థియేటర్లలోకి తినుబండారాల అనుమతివ్వడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చే ఆహారం, పానీయాలను నిషేధించే హక్కు సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమానులకు వుందని సుప్రీం కోర్టు తేల్చి

సొంత రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్షుడు లేడు.. ఏపీ అధ్యక్షుడి ప్రకటననా? బండి సంజయ్

కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్ వేశారు. బీఆర్ఎస్కు జాతీయాధ్యక్షుడే లేడని.. అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తంలో ఏపీ

తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు : మంత్రి హరీశ్

తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తమిళనాడు లో సీఎం స్టాలిన్‌ కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్

బాసర అమ్మవారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేశ్… బాసర బంద్ కి పిలుపునిచ్చిన ప్రజలు

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాసరలో నిరసనలు కొనసాగుతున్నాయి. బాసర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వ్యాపార

సమ్మెకి దిగిన హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు.. స్తంభించిన టిక్కెట్ వ్యవస్థ

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకి దిగారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె చేస్తున్నారు. సమ్మె కారణంగా సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై

భారత్ బుద్ధిమంతుల దేశం… బుద్దూగాళ్ల దేశం కాదు : సీఎం కేసీఆర్

ఏపీకి చెందిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి చింత

బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ లో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి చేరారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావమే వుండదు : ఎమ్మెల్యే కొడాలి నాని

ఏపీ నుంచి కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం వుండొదని ప్రకటించారు. బీఆర్ఎస్

సినీ అభిమానులు, పాఠకుల ముందుకి వస్తున్న “తెలుగు సినిమా పాత్రికేయ చరిత్ర”

తెలుగు జర్నలిజంలో పాత్రికేయుల గురించి, సంపాదకుల గురించి, తెలుగు పాత్రికేయత గురించి చెప్పమంటే ఠక్కున కావాల్సినంత సమాచారం వచ్చేస్తోంది. ఈ మధ్య సమాచారం మరింత పెరిగిపోయింది. అయితే.. తెలుగు పాత్రికేయ రంగంలో

తానా ఆధ్వర్యంలో బహుజన కళోత్సవం.. వకుళాభరణం కృష్ణమోహన్ కి అవార్డు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్, తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బహుజన కళోత్సం జరిగింది. 12 గంటల

Latest News Updates

Most Read News