ఈ-పేపర్‌

కామారెడ్డిలో రాత్రి టెన్షన్… టెన్షన్… బండి సంజయ్ అరెస్ట్

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ టెన్షన్ నెలకొంది. బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం కామారెడ్డిలో పర్యటించారు. టౌన్

నేడే తెలంగాణ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్ గా ప్రసంగించనున్న జేపీ నడ్డా

నేడు తెలంగాణ బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సమ్మేళనాలు జరగనున్నాయి. దీంతో 34,600 బూత్ కమిటీలకు చెందిన 7,26

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్రానికి రాష్ట్రం కట్టింది 3.68 లక్షల కోట్లని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 1.68 లక్షల కోట్లని, ఎవరి సొమ్ముతో

భూసేకరణ పేరుతో కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ చేస్తోంది : కె. లక్ష్మణ్

తెలంగాణ రైతాంగ సమస్యలపై సంక్రాంతి తర్వాత ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ప్రకటించారు. పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడుతామని స్పష్టం

బీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల పై పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ

కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి ఫిరాయించి పదవులు,ఆర్థిక ప్రయోజనాలు పొందిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు మొయినాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ పర్యటనలో వున్న మైక్రోసాఫ్ట్ సీఈఓతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇద్దరు హైదరాబాదీలు కలిసిన శుభారంభం అంటూ

సీనియర్ జర్నలిస్ట్ భగీరథకు ”పత్రికా రత్న” బిరుదు ప్రదానం

ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా ”కమలాకర లలిత కళాభారతి” సంస్థ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను ‘పత్రికారత్న’ తో సత్కరించింది.హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో  ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల

సింగరేణి టర్నోవర్‌లో భారీ వృద్ధి.. 9 నెలల్లోనే 23,225 కోట్ల టర్నోవర్

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మి ది నెలల్లోనే సింగరేణి టర్నోవర్‌లో భారీ వృద్ధిని సాధించిందని సీఎండీ శ్రీధర్‌ వెల్లడించారు. గడిచిన 9 నెలల్లో రూ. 23,225 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు

కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత… మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతుల భారీ ఆందోళన

కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసన, ర్యాలీ కార్యక్రమాలు చేపట్టారు. సొంతగా ట్రాక్టర్లు చేసుకొని, ర్యాలీలతో కామారెడ్డి కలెక్టరేట్ వరకూ పెద్ద ఎత్తున

మాణిక్కం ఠాగూర్ అవుట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీగా మాణిక్ రావు ఠాకూర్

కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీని మార్చేసింది. ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి, గోవాకు పంపింది. ఇక… తెలంగాణ రాష్ట్ర

సాగర్ లో మళ్లీ ఫార్ములా రేస్ కార్ల సందడి… టిక్కెట్లు రిలీజ్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11 నుంచి మళ్లీ ఫార్ములా ఈ రేస్ కార్ల సందడి వుండబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. 1000 రూపాయల నుంచి

Latest News Updates

Most Read News