ఈ-పేపర్‌

చంద్రబాబుతో భేటీ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్…

సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సూపర్ స్టార్

ఖమ్మం సభ చరిత్ర నెలకొల్పేలా వుండాలి… ఖమ్మం ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్

ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర సోమవారం ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సభ నిర్వహించే తీరు తెన్నులు, ప్రజా సమీకరణపై

ప్రపంచ తెలుగు సమాఖ్య, హైదరాబాద్ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ప్రపంచ తెలుగు సమాఖ్య, హైదరాబాద్ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏ.వి. కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, జానపద పాటల్లో పోటీలు నిర్వహించారు. 21 సంవత్సరాల

మల్లురవికి సైబర్ క్రైం పోలీసుల నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశాలు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును ప్రశ్నించిన అధికారులు.. తాజాగా పార్టీ సీనియర్ నేత మల్లు రవికి నోటీసులు

దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్ లోనే వున్నారు : కేటీఆర్

పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్‌ దాటిందన్నారు. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల

కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో

ఈ నెల 18 న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ.. హాజరు కానున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తెలంగాణ ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 18 న ఖమ్మం వేదికగా జరిగే ఈ సభకు సీఎం కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,

తెలంగాణకు డిజిటల్ ఇండియా అవార్డ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం

తెలంగాణ  ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్‌ ఇండియా అవార్డ్స్‌-2022లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో ఏర్పాటైన వ్యవసాయ రంగ ప్రాజెక్ట్‌ స్మార్ట్‌ న్యూట్రియంట్‌

ప్రవేశ పరీక్షల వర్శిటీలు, కన్వీనర్లను ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

ప్రతి యేడాది నిర్వహించే ప్రవేశ పరీక్షల వర్శిటీలను, ప్రవేశ పరీక్షల కన్వీనర్లను కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్శిటీలు,

తెలంగాణలో 6 నెలల్లోగా ఎన్నికలు… సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, పోలింగ్ బూత్ కార్యకర్తలందరూ సమాయత్తంగా వుండాలన్నారు. తెలంగాణ లో బీజేపీ

హైదరాబాద్ పాత బస్తీలో సీబీఐ సోదాలు.. ఆరు చోట్ల దాడులు

హైదరాబాద్ లోని పాత బస్తీలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 6 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి

పటాన్‌చెరులోనే అత్యధికంగా ఇండ్ల పట్టాల పంపిణీ : హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన కార్యక్రమంలో 58 జీవో లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 738 మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన

Latest News Updates

Most Read News