ఫోటోగ్యాలెరీ

నితీశ్, సోరెన్ అందరమూ కలిసే వున్నాం… బీజేపీ ప్రభుత్వం రాలేదు : మమతా బెనర్జీ

విపక్షాలన్నీ ఏకతాటిపైనే వున్నాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి, బీజేపీని గద్దెదించుతామని ప్రకటించారు. సీఎం నితీశ్, జార్ఖండ్ సీఎం సోరెన్ తో కలిసి

మోదీ చేతుల మీదుగా నేడే ‘కర్తవ్య పథ్’ ప్రారంభం…

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు కర్తవ్య పథ్ ప్రారంభం కానుంది. వలస పాలనను చెరిపేస్తూ రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. ఈ

ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్‌గాంధీ

ప్రవీణ్ నెట్టారు హత్య… పలు చోట్ల ఎన్ఐఏ దాడులు

కర్నాటక బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు మర్డర్ కేసులో ఎన్ఐఏ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కర్నాటకలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ నెట్టారు మర్డర్

కర్నాటక మంత్రి ఉమేశ్ విశ్వనాథ్ హఠాన్మరణం… సంతాపం ప్రకటించిన ప్రధాని, బొమ్మై

కర్నాటక మంత్రి ఉమేశ్ విశ్వనాథ్ కత్తి(61) హఠాత్తుగా మరణించారు. అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ను బెంగళూరులోని రామయ్య ఆస్పత్రికి తరలించారు. అప్పటికే

నేటి నుంచే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’… కన్యాకుమారి నుంచి మొదలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారత్ జోడో యాత్ర నేటి నుంచే ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ యాత్ర

భారత్- బంగ్లా మధ్య కీలక ఒప్పందాలు… కుషియారా నదీ జలాలపై ఒప్పందాలు

బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనకు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో షేక్

ఢిల్లీ లిక్కర్ అవినీతి… హైదరాబాద్ తో సహా 30 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం అవినీతిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా 30 కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ,

నేనేమీ అసంతృప్తిగా లేను… పుకార్లపై సీరియస్ అయిన నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ విషయంలోనూ అసంతృప్తిగా లేనని తేల్చి చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తొలగించిన తర్వాత

ప్రధాని పదవిపై ఆశే లేదు… ప్రకటించిన సీఎం నితీశ్

సీఎం నితీశ్ కు ప్రధాని పదవిపై కన్నుందని, అందుకే కాంగ్రెస్ తో కలిసారన్న బీజేపీ విమర్శలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తనకు ఏమాత్రం వ్యామోహం లేదని తేల్చి చెప్పారు.

న్యాయ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి…

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన లా కోర్సు ప్రవేశ పరీక్షలో దేశం మొత్తం మీద 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో 3000 మంది యుజి కోర్సుకు మరియు 1100 మంది పిజి

బ్రిటన్ ను వెనుకకు నెట్టిన భారత్… ప్రపంచంలోనే

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే బలమైన ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడిరచింది. 2021 ఆర్థిక సంవత్సరం

Latest News Updates

Most Read News