ఫోటోగ్యాలెరీ

జమ్మూ కశ్మీర్ జైళ్ల డీజీపీ దారుణ హత్య.. తామే చేశామని ప్రకటించుకున్న ఉగ్రవాద సంస్థలు

జమ్మూ కశ్మీర్ లో దారుణం జరిగిపోయింది. ఏకంగా జైళ్ల శాఖ డీజీపీనేనే లష్కరే తోయిబా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ

కెనడాలోని భగవద్గీతా పార్కు బోర్డు ధ్వంసం చేసిన దుండగులు

కెనడాలోని బ్రాంప్టన్ లో వున్న శ్రీ భగవద్గీతా పార్కు బోర్డును దుండగులు తొలగించేశారు. దాని స్థానంలో ఖాళీ బోర్డును వుంచారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ

గుజరాత్ మళ్లీ కమలం కైవసమే.. ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్

ఈ మధ్య ఆప్ గుజరాత్ పై కన్నేసింది. తరుచుగా ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ తరుచుకుగా గుజరాత్ ను సందర్శిస్తున్నారు. బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక.. మూడు పర్యాయాలు ఇప్పటికే బీజేపీ

వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి.. స్వాంటె పాబోకు దక్కిన నోబెల్

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం ఈ సారి వైద్య రంగానికి దక్కింది. వైద్యశాస్త్రం లో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం లభించింది.

కేంద్రం నుంచి సాయం అందించడానికి రెడీ.. అఖిలేశ్ కు ప్రధాని మోదీ ఫోన్

ఐసీయూలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ములాయం కుమారుడు అఖిలేశ్ కి ఫోన్ చేసిన తండ్రి ఆరోగ్యాన్ని మోదీ అడిగి

కంబాట్ హెలికాప్టర్లను సైన్యంలోకి ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్ సింగ్

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్లను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశపెట్టారు. ఆయనతో పాటు సీడీఎస్ అనిల్ చౌహాన్, ఐఏఎఫఖ చీఫ్

ఒకరు ఏకాభిప్రాయం… మరొకరు ప్రజాస్వామ్యం.. థరూర్ వర్సెస్ ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బరిలో వున్న ఖర్గే, థరూర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించానని, థరూర్ మాత్రం పోటీయే

నేడే సైన్యంలో చేరనున్న కంబాట్ హెలికాప్టర్లు

భారత వాయుసేన సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు జోధ్ పూర్ వేదికగా ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌

అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ పర్యటనలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజ్కోట్లో గార్బా ఈవెంట్ను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరవింద్ కేజ్రీవాల్తో

విషమించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆదివారం

పొల్యూషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్.. ఢిల్లీలో కొత్త విధానం

కాలుష్య నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25 నుంచి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 29న ఎన్విరాన్

ఆరెస్సెస్ నేతలకు వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు

నిషేధిత పీఎఫ్ఐ సంస్థ నుంచి కేరళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులకు ప్రమాదం పొంచి వుందన్న విషయాన్ని గ్రహించిన కేంద్రం అప్రమత్తమైంది. పీఎఫ్ఐ కేరళలోని కొందరు ఆరెస్సెస్ నేతలను టార్గెట్

Latest News Updates

Most Read News