ఫోటోగ్యాలెరీ

ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా మరోసారి ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో ఈడీ మరో సారి దేశ వ్యాప్తంగా దాడులు చేసింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. జూబ్లీహిల్స్,

సమగ్ర జనాభా విధానం రూపొందించాలి : సరసంఘ చాలక్ మోహన్ భాగవత్

జనాభా అసమతుల్యత, జనాభా మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలో సమగ్రమైన జనాభా విధానం రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పిలుపిచ్చారు. నాగపూర్

పాకిస్తాన్ తో చర్చలు జరపం.. కశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం : అమిత్ షా

దాయాది పాకిస్తాన్ తో చర్చల విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ దేశంతో చర్చలు

కర్నాటక వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న సోనియా గాంధీ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కర్నాటకలోని మాండ్య జక్కనహళ్లి ప్రాంతంలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది దుర్మరణం

కేరళలోని పాళక్కాడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్ర అంటూ వెళ్లిన విద్యార్థుల టూరిస్టు బస్సు, ఆర్టీసీ బస్సు రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ కి బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం అశోక్ చవాన్?

మహారాష్ట్రలో కాంగ్రెస్ కి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు

పీఎఫ్ఐతో సత్సంబంధాలు నెరుపుతున్న కేరళ పోలీసులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు

ఎన్ఐఏ తన దర్యాప్తులో సంచలన విషయాన్ని తెలుసుకుంది. కేరళకు చెందిన దాదాపు 873 మంది పోలీసు ఉన్నతాధికారులు నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలను కలిగి వున్నారని ఎన్ఐఏ తన దర్యాప్తులో తెలుసుకుంది.

ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది దుర్మరణం.. 18 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 28 మంది పర్వతా రోహకులు అందులో చిక్కుకుపోయారు. ద్రౌపది దండా-2 శిఖరాగ్రంలో 10 మంది పర్వతా రోహకులు మరణించారు. మరో 18 మంది

జమ్మూ కశ్మీర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటన ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్ చేరుకున్న అమిత్ షా కు ఎల్జీ మనోజ్ సిన్హా, ఇతర అధికారులు ఘన స్వాగతం

సామాన్యులకు గుడ్ న్యూస్.. 11 రకాల నిత్యావసర ధరల్ని తగ్గించిన కేంద్రం

పండగ సీజన్లో కేంద్రం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏ పెంచి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. 11 రకాలైన నిత్యావసర ధరల్ని ఈ నెలలో

గుజరాత్ లో గర్భా డ్యాన్స్ సమూహంపై రాళ్లదాడి.. ఆరుగురికి గాయాలు

గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో గర్భా డ్యాన్స్ చేస్తున్న వారిపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖేడా జిల్లాలోని మాతర్ తాలూకాలో గ్రామ పెద్ద గర్భా డ్యాన్స్

మరో మూడు రోజుల పాటు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడొచ్చని తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం

Latest News Updates

Most Read News