ఫోటోగ్యాలెరీ

లక్ష్మీ పూజల విషయంలో హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ విమర్శలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

హిందూ దేవతలపై బిహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల విశ్వాసాలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేళ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీదేవిని

మళ్లీ బెంగళూరులో భారీ వర్షాలు… రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్ లాగే..

బెంగళూరును మరోసారి భారీ వర్షాలు ఘోరంగా దెబ్బతీశాయి. ఐటీ సెక్టార్ సిలికాన్ వ్యాలీ కూడా వర్షాలకు ఘోరంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా బెంగళూరులోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా వుందని

రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యం : ప్రధాని మోదీ

రక్షణ రంగంలో స్వావలంబన సాధించి, రక్షణ పరికరాల ఎగుమతులు ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్పై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా,

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…దీపావళి రోజున

దీపావళి  పండుగ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీపావళి రోజున పటాకులు కాల్చితే   ఆరు నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు.

హిమాచల్ పోరు… అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాలను కాంగ్రెస్, బీజేపీ విడుదల చేశాయి. బీజేపీ 62 మంది అభ్యర్ధులను ఖరారు చేయగా, కాంగ్రెస్ హైకమాండ్ 46

భారత్ ప్రతిపాదనను అడ్డుకున్న చైనా

పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. 1267 ఆల్ఖయిదా ఆంక్షల కమిటీ ప్రకారం ఉగ్రవాది

జయ మరణం విషయంలో శశికళపై విచారణ జరిపించాలి… ఆర్ముగ స్వామి కమిషన్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై దర్యాప్తు జరిపించాలని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా జయలలిత మరణం విషయంలో నెచ్చెలి శశికళతో పాటు ఆరోగ్య శాఖ

రైతన్నలకు శుభవార్త.. 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

దీపావళి పర్వదినం ముందు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రైతన్నకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 రబీ సీజన్ కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది.

కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్… ఆరుగురి దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ లో ప్రయాణికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు, నలుగురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఫటా హెలిప్యాడ్

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఆయన వాటిని బదిలీ చేశారు. దాదాపు 16 వేల కోట్లు

Latest News Updates

Most Read News