
సీఎంకి కొరడా దెబ్బలు… కొరడా దెబ్బలు తిన్న చత్తీస్ గఢ్ సీఎం బాఘేల్
ఓ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. నిజమే.. మీరు విన్నది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్రంలోని కుమర్హరి గ్రామంలో జరిగే జానపద సంప్రదాయం ప్రకారం…

ఓ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. నిజమే.. మీరు విన్నది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్రంలోని కుమర్హరి గ్రామంలో జరిగే జానపద సంప్రదాయం ప్రకారం…

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల

తమిళనాడు కోయంబత్తూర్లో కారు బాంబు పేలుడు కేసుతో హైఅలర్ట్ కొనసాగుతోంది. కారు బాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి ఐదుగురు అరెస్ట్ను కోయింబత్తుర్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సీఎం పినరయ్ మండిపడ్డారు. తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయాలని ఆదేశించే అధికారం ఆయనకు లేదని సీఎం పినరయ్ స్పష్టం చేశారు. ఆయన

ప్రధాని నరేంద్ర మోదీ తన దీపావళి పండగను కార్గిల్ లోని జవాన్లతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లతో కలిసి వందే మాతరం ఆలాపించారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లతో ముచ్చటించారు. అయితే…

కేరళలోని 9 యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని

దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీప కాంతులతో అయోధ్య అంతా శోభాయమానంగా వెలిగిపోయింది. సరయూ నది ఒడ్డున 15 లక్షల మట్టి ప్రమిదల దీప కాంతులతో అయోధ్య

ఆది కాలం నుంచి భారత్ ఎప్పుడూ యుద్ధం వైపు మొగ్గు చూపలేదని, యుద్ధాన్ని చివ్వరి అస్త్రంగా మాత్రమే వాడిన చరిత్ర భారతానిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమని,

అయోధ్య మహా నగరంలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందు కోసం ఆయన అయోధ్యకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి యోగి, గవర్నర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగులను, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్లు

కర్నాటక మంత్రి సోమన్న ఓ కార్యక్రమంలో మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో ఆయన తీరుపై అందరూ మండిపడుతున్నారు. చామరాజ్నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841