ఫోటోగ్యాలెరీ

సీఎంకి కొరడా దెబ్బలు… కొరడా దెబ్బలు తిన్న చత్తీస్ గఢ్ సీఎం బాఘేల్

ఓ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. నిజమే.. మీరు విన్నది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్రంలోని కుమర్హరి గ్రామంలో జరిగే జానపద సంప్రదాయం ప్రకారం…

దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల

కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసులో ఐదుగురి అరెస్ట్

తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. కారు బాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి ఐదుగురు అరెస్ట్‌ను కోయింబత్తుర్

గవర్నర్ కు ఆ అధికారమే లేదు… గవర్నర్ కి కౌంటర్ ఇచ్చిన సీఎం పినరయ్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సీఎం పినరయ్ మండిపడ్డారు. తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయాలని ఆదేశించే అధికారం ఆయనకు లేదని సీఎం పినరయ్ స్పష్టం చేశారు. ఆయన

అప్పట్లో విద్యార్థి…. ఇప్పుడు మేజర్… మోదీ పర్యటనలో ఆసక్తికర పరిణామం

ప్రధాని నరేంద్ర మోదీ తన దీపావళి పండగను కార్గిల్ లోని జవాన్లతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లతో కలిసి వందే మాతరం ఆలాపించారు. ఈ సందర్భంగా ప్రధాని జవాన్లతో ముచ్చటించారు. అయితే…

కేరళ గవర్నర్ వర్సెస్ అధికార సీపీఎం… సంచలనం రేపుతున్న గవర్నర్ ఆదేశాలు

కేరళలోని 9 యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని

గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవ్… 15 లక్షల మట్టి ప్రమిదల దీప కాంతులతో కొత్త శోభ

దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీప కాంతులతో అయోధ్య అంతా శోభాయమానంగా వెలిగిపోయింది. సరయూ నది ఒడ్డున 15 లక్షల మట్టి ప్రమిదల దీప కాంతులతో అయోధ్య

యుద్ధం అనేది భారత్ కు చివరి అస్త్రం మాత్రమే : ప్రధాని మోదీ

ఆది కాలం నుంచి భారత్ ఎప్పుడూ యుద్ధం వైపు మొగ్గు చూపలేదని, యుద్ధాన్ని చివ్వరి అస్త్రంగా మాత్రమే వాడిన చరిత్ర భారతానిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమని,

రాముడి స్ఫూర్తితోనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ : ప్రధాని మోదీ

అయోధ్య మహా నగరంలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందు కోసం ఆయన అయోధ్యకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి యోగి, గవర్నర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగులను, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్లు

మహిళపై చేయి చేసుకున్న కర్నాటక మంత్రి… తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్

కర్నాటక మంత్రి సోమన్న ఓ కార్యక్రమంలో మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో ఆయన తీరుపై అందరూ మండిపడుతున్నారు. చామరాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ

ఎల్వీఎం-3 ప్రయోగం విజయవంతం.. శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో  మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3  రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి

Latest News Updates

Most Read News