
కృష్ణంరాజు మృతి తీవ్రంగా కలిచివేసింది : నాట్స్ ప్రకటన
మనసున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి
మనసున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి
న్యూజీలాండ్ కేంద్రంగా 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. ఈ నెల 17-18 తేదీలు, వచ్చే నెల రెండో తేదీన ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.
బ్రిటన్ ఎలిజిబెత్ పరిపూర్ణ జీవితం గడిపారని బ్రిటన్ నూతన రాజు, ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్ 3 ప్రకటించారు. తన తల్లి జీవితం మొత్తం దేశం కోసమే బతికారని, ఆమె వారసత్వాన్ని
కెనడా కాల్గరీలోని శ్రీ అనఘా దత్త సొసైటీలో (శ్రీ సాయి బాబా మందిరం) గణపతి నవరాత్రుల సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్మాతలు లలిత, శైలేష్, వేద పండితుడు ఆలయ
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్
బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజిబెత్ -2 (96) స్కాట్ లాండ్ లోని బర్మోరల్ కేజిల్ లో కన్నుమూశారు. రాణి ప్రశాంతంగానే తుది శ్వాస విడిచారని ప్యాలెస్ అధికారులు
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి పోటీలో వుంటానని ప్రకటించారు. ప్రజా మద్దతు తనకే వుందని, బరిలోకి దిగాలనని తనను
సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎన్ని ఆంక్షలుంటాయో చెప్పనక్కర్లేదు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే మహా గగనమే. ఒకవేళ వచ్చినా… సవాలక్ష ఆంక్షలుంటాయి. కానీ… సౌదీ అరేబియాలో గత కొంత కాలంగా
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించారు. కొత్త కేబినెట్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. తమిళ, గోవా మూలాలున్న సుయెల్లా బ్రావెర్మన్
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. ప్రధానిగా కొత్త
అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ ప్రారంభమైన తరుణంలో ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్
అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులపై జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్లో ఓ భారతీయుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. మీరు పరాన్నజీవులు చొరబాటుదారులు. మీ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : info@cinemaabazar.com
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841