ఈ-పేపర్‌

కేంద్ర విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం : భట్టి విక్రమార్క

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లులపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు. అసెంబ్లీలో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బిల్లులో వుంది… సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మంత్రులు ఏడు అంశాలపై సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై

కేసీఆర్ జాతీయ పార్టీకి మా మద్దతు వుంటుంది : కుమార స్వామి ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గనక జాతీయ పార్టీ పెడితే… తమ సంపూర్ణ మద్దతు వుంటుందని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటించారు. వర్తమాన రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శూన్యత వుందని,

గోదావరి పరివాహక ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయండి… ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్

భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ

ఐదు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ

మొయినాబాద్ లోని ఫాంహౌజ్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు

రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియల స్థలం మారింది. హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో అంత్య క్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా… ఆ తర్వాత మొయినాబాద్ లోని కనక

ఈ నెల 12 నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన మూడు ధపాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో

ఒక్క నిమజ్జనం రోజే 4 లక్షల మంది ప్రయాణికులు.. రికార్డు నెలకొల్పిన మెట్రో

హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక్క రోజే 4 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారని మెట్రో అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగోల్- రాయదుర్గం

కేంద్రం ఏం చేసినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేదు : కేటీఆర్ ట్వీట్

కేంద్రంపై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం ఏం చేసినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేరని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌గ‌తికి కేంద్రం

అసోం సీఎంకు హైదరాబాద్ లో ఏం పని? మంత్రుల ఫైర్

అసోం సీఎం హిమంత విశ్వశర్మపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే ఆయన హైదరాబాద్ కు వచ్చారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. అసోంలో కూడా

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల డిమాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి 33 జిల్లాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలన్నారు.

అసోం సీఎం మైక్ లాక్కొని దౌర్జన్యం చేసిన టీఆర్ఎస్ నేత.. మండిపడ్డ బండి సంజయ్

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులతో కలిసి నగరంలో పర్యటించారు.

Latest News Updates

Most Read News