ఈ-పేపర్‌

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సబిత

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునరుద్ఘాటించారు.  విద్యా రంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.

సికింద్రాబాద్ హోటల్ అగ్ని ప్రమాదంలో నలుగురి అరెస్ట్

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్

వివేకానందుల సాహిత్యం చదివితే బలహీనత దరి చేరదు : గవర్నర్ తమిళిసై

చిన్నతనంలో తన తండ్రి ఇచ్చిన వివేకానంద స్వామి పుస్తకం నుంచే తాను స్ఫూర్తి పొందానని, ఇలా ఎందరికో స్వామి వివేకానందులు స్ఫూర్తి ప్రదాత అవుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

తెలంగాణలో 15 రోజుల పాటు దసరా సెలవులు.. ప్రకటించిన సర్కార్

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 26 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకూ దసరా సెలవులు వుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతే మొత్తం 15 రోజుల పాటు

మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏల చర్చలు.. తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న నిరసనలపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో 15 మంది వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏలకు

నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే

శాసనసభ నుంచి ఈటలను సస్పెండ్ చేసిన స్పీకర్

శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం పట్ల ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల

పొగపీల్చి, ఊపిరాడకే చనిపోయారు : సికింద్రాబాద్ ఘటనపై సీపీ

సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. పొగపీల్చి ఊపిరాడక ఆరుగురు చనిపోయారని ప్రకటించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా? బైక్ కు పెట్టిన ఛార్జింగ్

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి… మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు.

సికింద్రబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం… 8 మంది దుర్మరణం

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం దగ్గర్లో వున్న రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తాం : సీఎం కేసీఆర్

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కొన్నిరోజులుగా 20

పర్యావరణ ఉద్యమాలన్నీ మహిళ నేతృత్వంలోనే : ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి రామలక్ష్మి

స్త్రీలకు, పర్యావరణానికి అవినాభావ సంబంధం వుందని, అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో కూడా అతి తక్కువ నీటితో ఇంటిని నడిపే మహిళలు వున్నారని ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి రామలక్ష్మి అన్నారు. సహజ

Latest News Updates

Most Read News