
కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సబిత
కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్

చిన్నతనంలో తన తండ్రి ఇచ్చిన వివేకానంద స్వామి పుస్తకం నుంచే తాను స్ఫూర్తి పొందానని, ఇలా ఎందరికో స్వామి వివేకానందులు స్ఫూర్తి ప్రదాత అవుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 26 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకూ దసరా సెలవులు వుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతే మొత్తం 15 రోజుల పాటు

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న నిరసనలపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో 15 మంది వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏలకు

కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే

శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం పట్ల ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల

సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. పొగపీల్చి ఊపిరాడక ఆరుగురు చనిపోయారని ప్రకటించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా? బైక్ కు పెట్టిన ఛార్జింగ్

సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు.

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం దగ్గర్లో వున్న రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కొన్నిరోజులుగా 20

స్త్రీలకు, పర్యావరణానికి అవినాభావ సంబంధం వుందని, అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో కూడా అతి తక్కువ నీటితో ఇంటిని నడిపే మహిళలు వున్నారని ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి రామలక్ష్మి అన్నారు. సహజ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841