ఈ-పేపర్‌

జునాగఢ్ కూడా విముక్తమైంది.. అక్కడ ఎందుకు ఉత్సవాలు లేవు? రేవంత్ రెడ్డి

దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 అనేది గొప్ప స్వాతంత్ర దినోత్సవమని అభివర్ణించారు. చరిత్ర లేని వారు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

చిరస్మరణీయులను తలుచుకోవడం మన కర్తవ్యం : సీఎం కేసీఆర్

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల

ఇన్నాళ్లు విమోచన దినోత్సవాన్ని ఏ పార్టీలూ జరపలేదు : అమిత్ షా

ఇన్ని రోజుల పాటు ఓటు బ్యాంకు రాజకీయాలతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం జరపలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలూ భయపడ్డాయని,

కృష్ణంరాజు ఇక లేరంటే.. చాలా సేపు నమ్మలేకపోయా : రాజ్ నాథ్ సింగ్

కృష్ణంరాజు తనకు మంచి మిత్రుడని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా.. ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో

ఈడీ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు : ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ

ఢిల్లీ మద్యం అవినీతి వ్యవహారంలో ఈడీ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. తనకు ఈడీ నోటీసులు

తెలంగాణ సంక్షేమానికి ట్రేడ్ మార్క్ : మంత్రి కేటీఆర్

భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగ‌ధ‌నుల‌ను స్మ‌రించుకుంటూ ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబీకులను పరామర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. కృష్ణంరాజు మరణం పట్ల

తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించాలని సీఎం

ఢిల్లీ లిక్కర్ స్కామ్…. హైదరాబాద్ లో ఈడీ సోదాలు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఈడీ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో ఈడీ టీమ్ ఇవ్వాళ ఉదయం సోదాలు చేపట్టింది. 25 టీమ్ లుగా ఈడీ విడిపోయి, హైదరాబాద్ లోని

ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ కాలంలోనే 24 గంటల పవర్ ఇచ్చే స్థాయికి వచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో రెప్పపాటు కూడా పవర్ కట్ లేదన్నారు. హైదరాబాద్

యేడాది పొడవునా…. విమోచన దినోత్సవాలు చేస్తాం : కిషన్ రెడ్డి ప్రకటన

బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ

Latest News Updates

Most Read News