
జునాగఢ్ కూడా విముక్తమైంది.. అక్కడ ఎందుకు ఉత్సవాలు లేవు? రేవంత్ రెడ్డి
దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 అనేది గొప్ప స్వాతంత్ర దినోత్సవమని అభివర్ణించారు. చరిత్ర లేని వారు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

























