ఈ-పేపర్‌

బ్లాక్ టిక్కెట్లు అమ్మారని తేలితే… తీవ్ర పరిణామాలే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

హైదరాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ చేశారన్న వార్తలపై హెచ్సీఏపై తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మ్యాచ్

తెలంగాణలో నేటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు చీరలను సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ గురువారం నుంచి

ఎంఐఎం కనుసన్నల్లోనే పీఎఫ్ఐ కార్యకలాపాలు : బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ నాలుగో విడత పాదయాత్ర కొనసాగుతోంది. 9 వ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్, కొత్తపేట, చైతన్యపురి వరకు నిర్వహిస్తున్నారు.

దసరా సెలవుల్లో మార్పులు లేవు : తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పూ లేదని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సెలవులు కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవమూ లేదని తేల్చి చెప్పింది. ముందుగా

అచ్చు తిరుమలలో చేసే విధంగానే… ఎన్టీఆర్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ”శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు”

అక్టోబర్ 11 నుంచి 15 వరకు “శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు” పేరుతో తిరుమలలో శ్రీనివాసునికి జరిగే నిత్య కైంకర్యాలు హైదరాబాద్ ప్రజల ముంగిటకు రానున్నాయి. టీటీడీ వారి సౌజన్యంతో శ్రీ ముప్పవరపు

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి : సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకూ జరగనున్న బతుకమ్మ ఉత్సవాల

పొదుపు చేసిన డబ్బుతో మంత్రి కేటీఆర్ కు రాఖీ.. ఎమోషనల్అయిన మంత్రి కేటీఆర్

ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర

ఢిల్లీ లిక్కర్ స్కాం… హైదరాబాద్ లో మళ్లీ ఈడీ సోదాలు…

ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ అవినీతి కేసులో హైదరాబాద్ లో ఈడీ ఐదు చోట్ల మళ్లీ సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని

అమిత్ షా కాన్వాయ్ కి అడ్డంగా వచ్చిన కారు… అద్దాలు పగలగొట్టిన భద్రతా సిబ్బంది

పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలను ముగించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బయల్దేరారు. హరిత ప్లాజా వైపు షా కాన్వాయ్ బయల్దేరింది. అయితే…. హరిత ప్లాజా వద్ద

మునుగోడును సీరియస్ గా తీసుకోండి : తెలంగాణ నేతలతో అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితి ఎలా వుందో సమీక్షించారు. మునుగోడుపై చాలా యాక్టివ్ గా

తెలంగాణలో మరో కొత్త పథకం… గిరిజన బంధు.. ప్రకటించిన సీఎం కేసీఆర్

గిరిజన రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన

ఆదివాసీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో కొత్తగా నిర్మించిన కొమురం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.స్వరాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, లంబాడీ బిడ్డలందరూ తలెత్తుకునేలా ఆదివాసీ భవన్ నిర్మించామని అన్నారు. ఆదివాసీ

Latest News Updates

Most Read News