ఈ-పేపర్‌

ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ విస్తరిస్తోంది : మంత్రి కేటీఆర్

ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆదిలాబాద్‌లోని బీడీ ఎన్టీ ల్యాబ్‌ను కేటీఆర్ ఇవాళ సంద‌ర్శించారు. ఈ

యూకే లో బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి` యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అక్టోబర్‌ 2న యూకే లోని ఇల్‌ ఫోర్డ్‌ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానునానయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను

రంగారెడ్డి డీఎంహెచ్ వో బదిలీ… ఇబ్రహీం ఘటనపై ప్రభుత్వ చర్యలు షురూ

ఇబ్రహీం పట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డీఎంహెచ్ వో స్వరాజ్య లక్ష్మిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిపై

అక్కన్నపేట- మెదక్ రైల్వే లైన్ ప్రారంభం… నెరవేరిన చిరకాల కోరిక

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి  జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక

స్వచ్ఛ భారత్ సర్వేక్షణ లో తెలంగాణ నెంబర్ వన్.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం “స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ” లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలిచి, ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు,

మాపై కేసులు నమోదు చేస్తే.. మేం పేటీఎంపై నమోదు చేస్తాం : అజారుద్దీన్ సంచలన ప్రకటన

ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అంశం తమకు సంబంధం లేదని హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పష్టం చేశారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం నిజం కాదని, ఒకవేళ అది

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపింది. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరీకి ఈడీ

అక్టోబర్ 15 నుంచి ఐదో విడత షురూ… కేసీఆర్ దుకాణం బంద్ అవుతుంది : బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని జోస్యం చెప్పారు. ప్రజా సంగ్రామ

ప్రజాధనాన్ని దోచుకున్న వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం : సాధ్వీ నిరంజన్

కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేపీ అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఒకవేళ అదే

తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం… అయినా తమ తప్పేమీ లేదు : హాజరుద్దీన్

జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం

జింఖానా వద్ద తీవ్ర తొక్కిసలాట… పోలీసుల లాఠీఛార్జ్

భారత్‌ – ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ ఎగబడ్డారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో పోలీసులకు,క్రికెట్ అభిమానులకు మధ్య

Latest News Updates

Most Read News