ఈ-పేపర్‌

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ తాఖీదులు

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నేడు నోటీసులు జారీ చేసింది. పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు విరాళాలిచ్చిన రాష్ట్ర నేతలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ జాబితాలో

ఢిల్లీలో అవార్డులిస్తూ.. గల్లీలో విమర్శలా? కేంద్రంపై హరీశ్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన పథకాలను గుర్తించి, అవార్డులు ఇస్తుంటే.. కేంద్ర మంత్రులు మాత్రం గల్లీల్లో విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మిషన్

కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసింది.. సలహా మండలి ముందు వాదించిన రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్య రాజాసింగ్ నేడు పీడీ యాక్ట్ సలహా మండలి ఎదుట హాజరయ్యారు. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌజ్ లో పీడీయాక్ట్ సలహా మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే

దాదాపు 10 గంటల పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని విచారించిన ఈడీ.. నేడు కూడా విచారణ

ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ రెండో రోజు కూడా విచారించింది. దాదాపు 10 గంటల వరకూ ఎమ్మెల్యేని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. 30 శాతం బోనస్ ప్రకటించిన సర్కార్

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు 30 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 ఏడాదికి గాను సంస్థ

పర్యాటక రంగంలో తెలంగాణకు 4 జాతీయ అవార్డులు.. స్వీకరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు దక్కాయి. పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోలోని ఇండియా టూరిజం ఆధ్వర్యంలో

కర్తవ్యపథ్ దగ్గర బతుకమ్మ వేడుకలు… పాల్గొన్న కేంద్ర మంత్రులు

ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో మంగళవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు బతుకమ్మ పాటలు, కోలాటాలతో కర్తవ్యపథ్ మారుమోగింది.

ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల ఉల్లంఘణపై వివరణ ఇవ్వాలంటూ ఈడీ నోటీసులిచ్చింది. ఇందులో

తెలంగాణలో 13 కొత్త మండలాలు… కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే వీటికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిన విషయం

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం… స్తంభించిపోయిన ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలో నేడు భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, కోఠి, మాసబ్

హాస్టల్ కష్టాలన్నీ నాకు తెలుసు.. సమస్యలు పరిష్కరిస్తా : బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్

తమ డిమాండ్ల కోసం బాసర విద్యార్థులు చేసిన ఆందోళన పద్ధతి తనకు బాగా నచ్చిందని, అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలపడం చాలా గ్రేట్ అని అన్నారు.

Latest News Updates

Most Read News