
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నేడు నోటీసులు జారీ చేసింది. పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు విరాళాలిచ్చిన రాష్ట్ర నేతలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ జాబితాలో

కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన పథకాలను గుర్తించి, అవార్డులు ఇస్తుంటే.. కేంద్ర మంత్రులు మాత్రం గల్లీల్లో విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మిషన్

గోషామహల్ ఎమ్మెల్య రాజాసింగ్ నేడు పీడీ యాక్ట్ సలహా మండలి ఎదుట హాజరయ్యారు. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌజ్ లో పీడీయాక్ట్ సలహా మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే

ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ రెండో రోజు కూడా విచారించింది. దాదాపు 10 గంటల వరకూ ఎమ్మెల్యేని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు 30 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 ఏడాదికి గాను సంస్థ

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు దక్కాయి. పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోలోని ఇండియా టూరిజం ఆధ్వర్యంలో

ఢిల్లీలోని కర్తవ్యపథ్లో మంగళవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు బతుకమ్మ పాటలు, కోలాటాలతో కర్తవ్యపథ్ మారుమోగింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల ఉల్లంఘణపై వివరణ ఇవ్వాలంటూ ఈడీ నోటీసులిచ్చింది. ఇందులో

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే వీటికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిన విషయం

హైదరాబాద్ నగరంలో నేడు భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, కోఠి, మాసబ్

తమ డిమాండ్ల కోసం బాసర విద్యార్థులు చేసిన ఆందోళన పద్ధతి తనకు బాగా నచ్చిందని, అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలపడం చాలా గ్రేట్ అని అన్నారు.
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841