ఈ-పేపర్‌

నవంబర్ 3 న మునుగోడు బై పోల్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

మునుగోడు బై పోల్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 7 న నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 3 న ఉప ఎన్నిక వుంటుందని ఈసీ ప్రకటించింది.

పోలీస్‌ ఉద్యోగార్థుల కటాఫ్‌ మార్కుల తగ్గింపు.. జీవోను సవరించిన సర్కార్

తెలంగాణ పోలీసు ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. కటాఫ్ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి, తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓసీ

ఉగ్ర కుట్రను భగ్నం చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు

హైదరాబాద్ వేదికగా భారీ ఉగ్ర పేలుళ్లు జరపాలన్న ఉగ్రవాదుల కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లో పేలుళ్లను నిర్వహించి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనుకున్న వారిని టాస్క్ ఫోర్సు

ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ

తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపు రోజు దగ్గర్లోనే వుంది : మంత్రి కేటీఆర్

పాన్‌ ఇండియాలో తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నట్టే తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 ఏప్రిల్‌

హైదరాబాద్ లో ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ నగరంలో పాక్ ఐఎస్ఐ సహకారంతో ఉగ్రదాడికి కుట్ర చేయగా పోలీసులు భగ్నం చేశారు. కుట్రకు పాల్పడ్డ అబ్దుల్ జాహెద్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సభలపై గ్రెనేడ్లు

దసరా రోజు జాతీయ పార్టీ పేరు ప్రకటన… సీఎం కేసీఆర్

దసరా నాడు జాతీయ పార్టీ పేరునే ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాదులో  మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలు, కొత్త

బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట

ఏం డ్రామాలా? వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ ఫైర్

వీఆర్ఏలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం డ్రామాలాడుతున్నారా? అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. దీంతో వీఆర్ఏ నేతలు ఒక్కసారిగా బిత్తర పోయారు. వరంగల్ టూర్ లో వున్న

కిషన్ రెడ్డిని సోదరుడిగా గౌరవిస్తా.. కానీ… కేటీఆర్ కౌంటర్

మెడికల్ కాలేజీల కేటాయింపుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్

అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తాం : సీఎం కేసీఆర్

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మండిపడ్డారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణనే ప్రథమ స్థానంలో

ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. తక్షణమే అమలులోకి

దసరా పండగ ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం వున్న 6

Latest News Updates

Most Read News