ఈ-పేపర్‌

టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి… ప్రకటించిన టీఆర్ఎస్

అధికార టీఆర్ఎస్ తన మునుగోడు అభ్యర్థిని ప్రకటించింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్ ఛార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు. 2014లో మునుగోడు

బీఆర్ఎస్ లో విలీనం కాదు.. అంశాల వారీగానే మద్దతు : వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్

విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ (వీసీకే) వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఏపీ సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ కృష్ణతో పాటు నారాయణతో కూడా భేటీ అయ్యారు. మున్ముందు

తెలంగాణ మంచి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన రాష్ట్రం : కేరళ గవర్నర్

ప్రతి యేడాది లాగే ఈ సంవత్సరం కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహించారు. ఆయన తరపున కూతురు విజయలక్ష్మి ఈ అలయ్ బలయ్ ను నిర్వహించారు. నాంపల్లిలోని

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ తీర్మానాన్ని అందజేసిన నేతలు

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతలు కలుసుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ఈసీని కలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన

దేశ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్నీ బేరీజు వేసుకొని, బలమైన

తెలంగాణలో కొత్త అధ్యాయం.. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మార్పు.. ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొత్త జాతీయ పార్టీ అవతరించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ.. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్న ఎంపీ తిరుమావళవన్, ద్రావిడ దేశం అధినేత కృష్ణారావు

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్

మునుగోడు బైపోల్ పై సీఎం కేసీఆర్ రివ్యూ… రేపే అభ్యర్థి ప్రకటన

మునుగోడు బైపోల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బైపోల్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఎవరిని బరిలోకి

తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. 3825 కోట్ల జరిమానా కట్టాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు

కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఏమాత్రం పాటించనందుకు గాను రూ.3825 కోట్ల జరిమానా కట్టాలని

జాతీయ పార్టీ పెట్టేసినట్లు కలలు కంటున్నారు.. కిషన్ రెడ్డి ఎద్దేవా

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, అంతేకాకుండా టీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

దసరా నాడు జనరల్ బాడీ మీటింగ్ యథాతథం… క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో దసరా నాడు (అక్టోబర్ 5) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ

Latest News Updates

Most Read News