ఈ-పేపర్‌

ఉప ఎన్నికల బరినుంచి తప్పుకుంటాం.. అయితే… సంచలన ప్రకటన చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు బైపోల్ ను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన 18 కోట్లను మునుగోడు డెవలప్ మెంట్

ఉప ఎన్నికల ఫలితంతో కేసీఆర్ పతనం ఖాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 2

ఢిల్లీ లిక్కర్ స్కాం… బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లో మొదటి అరెస్ట్ జరిగింది. ఈ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆయనను కోర్టులో హాజరు పరుస్తామని సీబీఐ

అక్టోబర్ 31 నుంచి కోటి దీపోత్సవం

కార్తిక మాసం పురస్కరించుకుని కోటి దీపోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు హైదరాబాద్లోని ఎన్టీయార్ స్టేడియంలో జరపనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దేదీప్యమానంగా నిర్వహించే

కేంద్ర ఆర్థిక మంత్రికి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్

తెలంగాణ   రాష్ట్ర కేబినెట్ లో మహిళలకు చోటిస్తే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో సీఎం కేసీఆర్ మహిళలను కేబినెట్లోకి తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ

అమ్ముడుపోయి… త్యాగం చేశామని గొప్పలా? కోమటిరెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

మునుగోడు బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబ స్వార్థం కోసం రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్ల

మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అధికారిక ప్రకటన

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభ్యర్థి అని బీజేపీ ప్రకటించింది. కోమటిరెడ్డి బీజేపీ పక్షాన సోమవారం తన నామినేషన్

మునుగోడు అభ్యర్థి కూసుకుంట్లకు చెక్ ఇచ్చిన కేసీఆర్.. ఎంతో తెలుసా?

మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు బీ ఫామ్

మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఈసీ

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 14 వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ఈ నెల

మునుగోడు విజయానికి అందరూ కలిసి పనిచేయాలి : సీఎం కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యానికి అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యానికి కృషి చేయాల‌ని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర

ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా మరోసారి ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో ఈడీ మరో సారి దేశ వ్యాప్తంగా దాడులు చేసింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. జూబ్లీహిల్స్,

2024 ఎన్నికలే తమ లక్ష్యమని కీలక ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌లే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో త‌మ‌కు

Latest News Updates

Most Read News