ఫోటోగ్యాలెరీ

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు

సెంట్రల్ విస్టా ముస్తాబు

సెంట్రల్‌ విస్టా అవెన్యూ సందర్శకుల కోసం ముస్తాబైంది. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు ఉన్న మార్గాన్ని ప్రధాని మోదీ ఈ నెల 8న ప్రారంభించనున్నారు. దాదాపు 20 నెలల

బల నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ  విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా తన ప్రభుత్వానికి పూర్తి

ఆర్టెమిస్ మళ్లీ ఆగింది

చంద్రుడిపైకి పంపించేందుకు  అమెరికా అంతరిక్ష ప్రయోగా సంస్థ నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఆర్టెమిస్‌ ప్రయోగం రెండోసారి వాయిదా పడిరది. శనివారం మధ్యాహ్నం జరగాల్సిన ప్రయోగాన్ని భారీ ఇంధన లీకేజీ

క్రేజీవాల్ కీలక వ్యాఖ్యలు.. గుజరాత్ లో ఆప్ విజయం

ఈ ఏడాది చివరిలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఫుల్‌ ఫోస్‌ పెట్టారు. రాజ్‌కోట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్‌లో ఆప్‌

పెళ్లి సందడి.. పెద్దల సమక్షంలో వధువుకు తాళి కట్టిన మరో వధువు

తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.  కుటుంబ సభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు

ఆ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నా ..సాయినాథ్‌

2017లో మురుగా మఠం ఇచ్చిన బసవశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు  ప్రముఖ జర్నలిస్టు రామన్‌ మెగాసేసే అవార్డు గ్రహీత పీ సాయినాథ్‌ ప్రకటించారు. మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణుపై లైంగిక

స్వదేశానికి తిరిగి వచ్చిన…శ్రీలంక మాజీ అధ్యక్షుడు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష సంక్షోభం నేపథ్యంలో ఆ దేశాన్ని విడిచి పారిపోయారు. కాగా ఆయన మళ్లీ స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంత్రులు, రాజకీయవేత్తలు, ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్వాగతం

ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో కాదు

భారత జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను

తెలంగాణలో భారత్ జోడో పాదయాత్ర

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టే భారత్‌ జోడో పాదయాత్ర తెలంగాణలోకి అక్టోబర్‌ 24న ప్రవేశిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజక వర్గంలో కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి రాహుల్‌ పాదయాత్రతో

జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం… ఢిల్లీ కి గవర్నర్ పయనం

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్యంపై వేటు పడుతుందని వస్తున్న వార్తలపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన లేఖపై గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న

దాని గురించి వారెందుకు మాట్లాడరు : నితీశ్ కుమార్

అవినీతిపరులను రక్షించేందుకు రాజకీయ పక్షాలు ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఘాటుగా స్పందించారు. గతంలో తాను వాజ్‌పేయితో కూడా కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన

Latest News Updates

Most Read News