
బెంగాల్ బీజేపీ చేపట్టిన చలో సెక్రెటేరియట్ ఉద్రిక్తత… కీలక నేతల అరెస్ట్
బెంగాల్ లో బీజేపీ నేతలు నబన్న అభియాన్ పేరుతో ఛలో సెక్రెటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.

బెంగాల్ లో బీజేపీ నేతలు నబన్న అభియాన్ పేరుతో ఛలో సెక్రెటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.

అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గియే మళ్లీ నియమితులయ్యారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఏజీగా కేకే వేణుగోపాల్ పదవీ విరమణ తర్వాత

జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరీ ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతీ (99) ఆదివారం శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3:30 గంటలకు స్వరూపానంద సరస్వతీ తుది శ్వాస విడిచారని స్వామి

జ్ఞానవాపి కేసుపై వారణాసి జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనునంది. ఈ తీర్పు నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో ఇప్పటికే144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు

కేంద్ర-రాష్ట్ర సైన్స్ కాన్క్లేవ్ను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో రెండు రోజుల పాటు ఈ కాన్క్లేవ్ జరగనుంది. అయితే మొట్టమొదటి సారిగా సెంటర్-స్టేట్ సైన్స్

బీజేపీ అధిష్ఠానం పలు రాష్ట్రాలకు ఇన్ ఛార్జులను, కో ఇన్ ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో ఓ ప్రకటన

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ఆ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ డొంకతిరుగుడు సమాధానమే ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆయన మూడో రోజు తమిళనాడులోని నాగర్ కోయిల్

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది అంత ఆషామాషీ విషయం కాదని, ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గుజరాత్ సూరత్

కర్తవ్య పథ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్, మేఘ్ వాలా, మీనాక్షి లేఖీ తదితర మంత్రులతో కలిసి కర్తవ్య పథ్ ను

కేంద్ర హోం మంత్రి ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. సోమవారం ముంబైలో అమిత్ షా పర్యటించారు. ఈ సమయంలో హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్ షా వెంట ఓ

హిజాబ్ విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు ధరించే హక్కు వుందంటే… విప్పే హక్కూ వున్నట్లేనా? అంటూ కర్నాటక పాఠశాలల్లో హిజబ్ ఆంక్షలపై వ్యాఖ్యానించింది. హిజాబ్ పై దాఖలైన పిటిషన్లపై
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841