
పీఎఫ్ఐ ని నిషేధించడం ప్రమాదకరం … ఒవైసీ ట్వీట్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నేరానికి పాల్పడే కొంత మంది వ్యక్తులు చేసే పనుల వల్ల

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నేరానికి పాల్పడే కొంత మంది వ్యక్తులు చేసే పనుల వల్ల

నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇస్తున్న ఉచిత రేషన్ ను మరో 3

ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ ఖేరిలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని 8 మంది చనిపోయారు. ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారన్న వార్తలు అబద్ధాలని తేలిపోయాయి. జిన్పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు తెరపడింది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)

దేశంలో ఉగ్రవాద శిక్షణలు నిర్వహిస్తూ, యువతను ఉగ్రవాదంవైపు తీసుకెళ్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం నిషేధం విధించింది. 5 సంవత్సరాల పాటు దేశంలో పీఎఫ్ఐ పై బ్యాన్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ… ఉత్కంఠత పెరిగిపోతోంది. ఎవరు అధ్యక్ష ఎన్నికల పోటీలో వుంటారు? ఎవరు వుండరు? అన్న దానిపై టెన్షన్ మరింత పెరిగిపోతోంది. అయితే.. ముందు నుంచి కూడా

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘనంగా నివాళులర్పించారు. టోక్యోలో జరిగిన అబే అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు 100 దేశాల ప్రతినిధులు కూడా

పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1971 లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలోనే గట్టి నిర్ణయం తీసుకొని

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. మైసూరు రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ

జపాన్ దివంగత ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ సోమవారం రాత్రి టోక్యో బయల్దేరారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మోదీ అబే కుటుంబీకులను కలుసుకుంటారు.

పీఎఫ్ఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ మరోసారి విరుచుకుపడుతోంది. తాజాగా… నేటి ఉదయం 5 గంటల నుంచే 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. 170 మంది పీఎఫ్ఐ నేతలను ఎన్ఐఏ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841