ఫోటోగ్యాలెరీ

క్షమించండి.. అని మోకాళ్ల మీద వంగి క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో తాను ప్రసంగించలేకపోతున్నానని, ప్రజలందరూ క్షమించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ శుక్రవారం రాజస్థాన్ లో

ఆరెస్సెస్ ర్యాలీ అనుమతి ఇవ్వండి.. పోలీసులను ఆదేశించిన తమిళనాడు హైకోర్టు

ఆరెస్సెస్ నిర్వహించే ర్యాలీకి అనుమతివ్వాలని తమిళనాడు హైకోర్టు పోలీసులకు తేల్చి చెప్పింది. అయితే.. నవంబర్ 2 న అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం వాదించింది. అయితే.. నవంబర్ 6 న ఆరెస్సెస్ తలపెట్టిన

వచ్చే యేడాది కల్లా దేశమంతా 5జీ.. శుభవార్త చెప్పిన ముకేశ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 5జీ సేవల విషయంలో కీలక ప్రకటన చేశారు. వచ్చే యేడాది డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

పుతిన్ ఆ కుర్చీలో వున్నంత వరకూ చర్చలు జరపం… తెగేసి చెప్పిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ కు చెందిన 4 నగరాలు రష్యాలో విలీనమయ్యాయని పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వున్నంత వరకూ తాము

టెలికాం రంగంలో కొత్త శకం… ‘5జీ ‘సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత దేశ టెలికం రంగంలో కొత్త శకం ప్రారంభమైంది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ 5 జీ సేవలను అధికారికంగా

అంబులెన్స్ కు దారి ఇస్తూ.. పక్కకు ఆగిపోయిన మోదీ కాన్వాయ్.. సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. రెండో రోజు వివిధ కార్యక్రమాలను ముగించుకొని అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే

ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి.. పుతిన్ ప్రకటన

ఉక్రెయిన్ లోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ లోని జపోరిజియా, ఖేర్సన్, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయని ప్రకటించారు.

నామినేషన్ దాఖలు చేసిన థరూర్, మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చేసింది. అధ్యక్ష ఎన్నికల కోసం ముగ్గురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒకరు శశి థరూర్, మరొకరు మల్లికార్జున ఖర్గే కాగా..

అందుకే ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ అనేది… హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్

వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి వివరిస్తూ పారిశ్రామిక వేత్త హర్ష గోయంకా చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో

కాబూల్ లోని పాఠశాలపై ఆత్మాహుతి దాడి… 19 మంది దుర్మరణం

అఫ్గాన్ లోని కాబూల్ లోని ఓ పాఠశాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది విద్యార్థులు మరణించారని పోలీసులు వెల్లడించారు. దశ్త్ ఇ బార్చి ప్రాంతంలో ఈ పేలుడు

సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చౌహాన్.. గర్వంగా వుందని ప్రకటన

భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. భార్య అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి ఆయ‌న ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వ‌చ్చారు. అంతకు ముందు

గాంధీ నగర్- ముంబై మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులుగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గాంధీనగర్- ముంబై మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆయన ప్రారంభించారు.

Latest News Updates

Most Read News